Tollywood Drug case | చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగుతుంది. నాలుగేళ్ల తర్వాత మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ ఎదుట మన సినీ ప్రముఖులు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి�
సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కులాంతర ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిస్థాయిలో సఫలం అయితే కా�
కొన్నేళ్ల కింది వరకు కేవలం తమిళ నటులు మాత్రమే తెలుగులో ఎక్కువగా నటించే వాళ్లు. సత్య రాజ్, శరత్ కుమార్ సహా చాలా మంది తమిళ నటులు తెలుగులో పాగా వేశారు. మన దర్శకులు కూడా వాళ్లకే ఎక్కువగా అవకాశం ఇచ్చే వాళ్లు. కన�
పవన్ కళ్యాణ్తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు వేచి చూస్తూ ఉంటారు. ఆయన ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. దీనికితగ్గట్టు పవన్ కూడా చిన్న దర్శకులకు సైతం అవకాశాలు ఇస్తున
ఆర్.నారాయణమూర్తి అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది ఉద్యమ సినిమాలు. విప్లవకారుడిగా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు. పీపుల్స్ స్టార్గా ఎదిగాడు నారాయణ �
మొన్నటికి మొన్న సెప్టెంబర్ 3న తమ సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు సీటీమార్ దర్శక నిర్మాతలు. ప్రకటించిన మూడు రోజుల తర్వాత మనసు మార్చుకున్నారు. ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించ�
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన SR కళ్యాణమండపం అప్పుడే ఆహాలో వచ్చేసింది. ఈ సినిమాకు థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లో రప్ఫాడించిన సిని�
కె.ఎస్.రామారావుతో సినిమా చేస్తానని చిరంజీవి మాటిచ్చాడు. ఈ కాంబినేషన్లో ఒకప్పుడు అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాలు వచ్చాయి.
బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు అభిమానులే కాదు మిగిలిన నిర్మాతలు కూడా వేచి చూస్తున్నార
సూర్య సోదరుడు, తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు తెలుగులో విడుదల అవుతుంటాయి. నాగార్జునతో కలిసి ఊపిరి అనే సినిమా చేసిన కార్తీ తెలుగు ప్రేక్ష�
రెండేళ్ల కింద సైరా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు విజయ్. అడిగితే చిరంజీవిపై ఉన్న ప్రేమతోనే ఈ సినిమా చేశానని చెప్పాడు. అదే బాలయ్యతో సినిమాకు నో చెప్పాడు.
గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సరైనోడు సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది. అది మంచి విజయం సాధించడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
బలుపు సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన కాజల్ చెల్లివా పాటకు స్వరం కలిపాడు మాస్ రాజా. ఆ తర్వాత పవర్ సినిమాలో నోటంకి పాటతో దుమ్ము దులిపేశాడు. ఈ పాట చాలా బాగా క్లిక్ అయింది.
నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. దానికి తోడు ఈయనకు సరైన హిట్ పడి కూడా చాలా సంవత్సరాలే అవుతుంది. దీంతో ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్లో సెటిల్ అవుతున్నాడంటూ ఇటీవల ప్రచారం �