సమంత కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తుంది.విడాకుల తర్వాత తనకి సంబంధించి ఎన్ని పుకార్లు వచ్చినా కూడా ఈ అమ్మడు కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.ఇటీవల తీర్ధయాత్రలకు వెళ్లి వచ్చిన
వినయ విధేయ రామ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. కొద్ది రోజుల
మంచు వారబ్బాయి మనోజ్కి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తుంటాయి.వాటిలో తప్పుడు వార్తలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. కొద్ది రోజులుగా మనోజ్ పెళ్లికి సంబంధించి ఓ వార్త సోష
హీరోల దృష్టిని ఆకర్షించేందుకు ఈ మధ్య అభిమానులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు అంటూ కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఆ మధ్య ఈశ్వర్ అనే అభిమాని సుమారు 1200 కిలోమీటర్ల �
కెప్టెన్సీ కంటెండర్ రెండో టాస్క్ కోసం సిరి, రవి పోటీ పడ్డారు. ఈ టాస్క్ ప్రకారం పూల్లో ఉన్న బాటిల్స్ని గాలం ద్వారా తీసి ఒడ్డున పెట్టాలని చెప్పారు. ఎవరైతే ఎక్కువ బాటిల్స్ తీసి ఒడ్డున పెడతారో వాళ్లే వి
Nikhil Siddhartha | ఇప్పుడు టాలీవుడ్ హీరోలు జోరు మీద ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా చేయడానికి చాలా తిప్పలు పడ్డ మన హీరోలు.. ఇప్పుడు ఏకంగా ఒకేస�
Samantha defamation case | నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేలా.. పలు యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్లు తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని టాలీవుడ్ స్టార్ హీరోయిన
Samantha | నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తీరు పూర్తిగా మారిపోయింది. ఆమె కొత్తగా కనిపిస్తోంది. ముందులా కాకుండా చాలా పద్ధతులు మార్చుకుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోయింది. ఆలయాల చుట్టూ తిరుగుతూ �
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss). తెలుగులో ప్రస్తుతం సీజన్ 5 జరుపుకుంటుంది.19 మంది సభ్యులతో షో మొదలు కాగా, ఏడోవారం ఇంటి నుండి నటి ప్రియ బయటకు వెళ్లిం�
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ మహేష్- నమ్రతలు ఇప్పటికీ ఎవర్గ్రీన్ కపుల్ అని చెప్పవచ్చు. ఆ జంటని చూసి అభిమానులు మైమరచిపోతుంటారు. అయితే సినిమా షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలత�
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) గత కొద్ది రోజులుగా గని షూటింగ్తో బిజీగా ఉండగా, ఈ షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చి తన తండ్రి నాగబాబుని తీసుకొని దుబాయ్ వెళ్లారు. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ టి20 క�
ప్రముఖ సంగీత దర్శకుడు, మణిశర్మ(Mani Sharma) కుమారుడు మహతి స్వరసాగర్(Mahati Swarasagar) ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కొద్ది రోజుల క్రితం సంజన కలమంజే అనే యువతితో నిశ్చిత�
మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరగగా, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) , జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరయ్యారు. మెగా బ్రదర్స్ రాకతో అక్క�
మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాదు సేవా దృక్పథం ఉన్న వ్యక్తిగా అందరి మనసులు గెలుచుకున్నాడు. కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు చిరు.అభిమానులకి కూడా పలు సందర్భాలలో సాయాలు చ�