సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మనిగిపోయింది. ఆరు దశాబ్ధాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు, మరెన్నో విలక్షణమైన పాత్రలు పోషించి
మహేశ్ బాబు (MaheshBabu) టైం దొరికితే చాలు తనకిష్టమైన ప్రదేశానికి ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటాడని తెలిసిందే. కాగా మహేశ్ బాబు మరోసారి టూర్ వేశాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద
గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి (Veera Simha Reddy) సినిమా నుంచి మరో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ సారి పక్కా మాస్ బీట్తో ఫ్యాన్స్ ముందుకొచ్చాడు బాలయ్య.
అశ్విన్ శరవనన్ (Ashwin Saravanan) దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్స్ జోనర్లో తెరకెక్కిన కనెక్ట్ (Connect) మూవీ మంచి టాక్ తెచ్చుకుంటోంది. గతంలో ఎన్నడూ ప్రమోషన్స్లో పాల్గొనని నయనతార తొలిసారి ఈ సినిమా కోసం ఇంటర్వ్యూ�
మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ వాసవ సుహాస ప్రోమోను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. కళాతపస్వి కే విశ్వనాథ్ చేతులమ
ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి అనుబంధాన్ని కొనసాగించే యాక్టర్ల జాబితాలో ముందువరుసలో ఉంటారు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ ఇద్దరు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరి సినిమా సెట్స్ లో ఇంకొకరు కనిపిస్తే
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బట్టర్ ఫ్లై (Butterfly). తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి అమ్మ (Amma Song) అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్ను మేకర్స్ లాంఛ్ చేశారు.
నయనతార సినిమా వచ్చిందంటే లేడీ ఓరియంటెడ్ అని అనడం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే హీరోలతో సమానంగా ఈమె సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నయన్ చేసిన సినిమాలు..
కైకాల సత్యనారాయణగారు మృతి చెందడం చాలా బాధాకరమని మహేశ్ బాబు (Mahesh Babu) అన్నాడు. కైకాల కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు �
ఈ ఏడాదికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చిన బిగ్ మూవీ ధమాకా. రవితేజ మార్క్ మాస్ సినిమాగా దర్శకుడు త్రినాథరావు రూపొందించారు. ట్రైలర్, పాటలతో క్రేజ్ తెచ్చుకున్న ధమాకా థియేటర్ లో ప్రేక్షకులు ఆశించిన వినోదాన్ని అంద
రెండు వారాల ముందు రిలీజైన లిరికల్ సాంగ్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దాంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ఈ పాట వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో నివేథా పేతురాజ్ హద్దులు ద�
ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ (kaikala Satyanarayana) పార్థీవ దేహానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) నివాళులర్పించారు. అనంతరం త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను మొట్టమొదట హైదరాబాద్కు వచ్�
విశాల్ శేఖర్ స్వర పరిచిన ఈ పాటను హరీచరణ్, సునిత ఆలపించారు. ఇక ఇప్పటికే రిలీజైన 'బేషరమ్ రంగ్' పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీపిక బికినీ షో ఇండియాను ఊపేసింది.