'ఆత్మగౌరవం' సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన కళాతపస్వి.. ఐదు దశాబ్ధాల్లో 50పైగా చిత్రాలను తెరకెక్కించాడు. తొలి సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా ముద్ర వేసుకున్నాడు.
సినిమాలను ఆహ్లాదం కోసమే కాదు.. ఆలోచించేవిధంగా కూడా తీయోచ్చని తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు కే. విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలు మనతో మాట్లాడతాయి, ప్రశ్నిస్తాయి, కష్టపడితే విజయం మనదే అనే ధైర్యాన్నిస్�
దైవ లిఖితం అంటే ఇదేనేమో. తెలుగు సినిమాను శిఖరంపై నిలబెట్టిన 'శంకరాభరణం' విడుదలైన ఫిబ్రవరి 2నే కళాతపస్వీ కన్నుమూయడం నిజంగా దైవ నిర్ణయమేనేమో. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల�
K Viswanath | లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ (K Viswanath) మృతి పట్ల యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కే విశ్వనాథ్ను కలిసిన సమయంలో దిగిన ఫొటోను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) షేర్ చేస్
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న దళపతి 67 (Thalapathy 67)కు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమం పూర్తయింది. కాగా ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న అమిగోస్ (Amigos) ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కల్యాణ్రామ్ టీం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది.
ఇప్పటికే విడుదలైన టీజర్తోపాటు
ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్లో ఉంటుంది చెన్నై సుందరి సమంత (Samantha). తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారింది. బ్యాక్ టు బ్యా
జబల్పూర్ సుందరి ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) టైం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను నెట్టింట షేర్ చేసుకుంటుంది
Project K |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్ k. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ K రెండు పార్టులుగా ఉండబోతుందని ఇప్�
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ సినిమాటోగ్రాఫర్కు సాయమందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కెమెరామెన్ దేవ్రాజ్పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి.. ఆయన కుటుంబా
అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ట ,అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సూర్య వశిష్ట మ�
ఫిబ్రవరి 3న మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా స్టార్ హీరో విజయ్ (Vijay)ను కలిశాడు సందీప్ కిషన్.
సినిమాకు కథ ఒక ఎత్తు అయితే.. ఆ కథను సమర్థవంతంగా నడిపించడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలి. కథకు సరిపోయే విధంగా మ్యూజిక్ అందిస్తూ సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు ఎస్ థమన్ (S Thaman).