Kavitha | ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వాలను ప్రశ్నిస్తామని మాజీ ఎంపీ మాలోతు కవిత(Malotu Kavitha) అన్నారు. బుధవారం మహబూబాబాద్(Mahbubabad) క్యాంప్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
RTC bus | సిరిసిల్ల : ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla)జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్ వద్ద బుధవారం చోటు చేసుకుంది.
Santosh Kumar | ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎర్రవల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ బాదం, సీతాఫలం మొక్కలు నాటారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచారు. టీడీపీ తరఫున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, గుంట
తెలంగాణ ఓటర్లు తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జై కొట్టారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికా�
నీట్ (యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఆలిండియా టాపర్లుగా నిలిచారు. వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ వారు లేకపోవడం గమనార్హం.
చదివింది పదోతరగతే అయినా తన ఆలోచనతో ఈ-సైకిల్ రూపొందించి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సాంబారి మల్లేశ్.
RSP | లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. తనను నమ్మి నాగర్కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హృ�