Suryapeta | తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరికి అలాంటి తల్లిదండ్రులని పట్టించుకోని దీన స్థితి నెలకొంది. బంగారం, డబ్బుల కోసం చివరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు నిర�
లోక్సభ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి (TSRTC) భారీగా ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎన్నికల సమయంలో 3,500 పైచిలుకు బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ నడిపించింది. తెలంగాణలో సుమారు 1,500 బస్సులు, ఆంధ్రపదేశ్కు దాదాపు వెయ్
‘శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును, కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది’ అంటూ తప్పుడు ప్రచారంతో విక్రయిస్తున్న ట్యాబ్లెట్లను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్ల
తెలంగాణలో బాగాపేరున్న ‘ముసలోడి క్వార్టర్' (ఓల్డ్ అడ్మిరల్ లిక్కర్) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హల్చల్ చేసింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఎక్కడచూసినా అవే మందుసీసాలు దర్శనమిచ్చాయి. ఏపీలో విక్రయిస్�
లోక్సభ ఎన్నికల కారణంగా నిలిపివేసిన పరిశ్రమలకు భూకేటాయింపు ప్రక్రియను ఎన్నికల కోడ్ ముగిశాకే ప్రారంభించాలని టీఎస్ఐఐసీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి త�
ఆదిలాబాద్ జిల్లాకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, వానకాలం సాగుకు సన్నద్ధం కావాలని, ఇందుకోసం ఈ నెల18వ తేదీలోగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమ�
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. గుడిహత్నూర్ మండలంలో వడగళ్ల వర్షం పడింది. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. రెవ�
అప్పు చేసి సాగుచేసిన పంట కండ్లముందే ఎండిపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నిజాంపేటలో బుధవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చె�
జనాభా దదామాషా ప్రకారం నిధులు, రిజర్వేషన్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని, లేదంటే రాబోయే రోజుల్లో దేశంలో తిరుగుబాటు తప్పదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ భవన్లో 16 బీస
కొత్త చిత్రాల రిలీజ్లు లేకపోవడం, ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ప్రదర్శనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. పదిరోజుల పాటు థియేటర్లను మూసివేస్తున్నట్లు థియేటర్ల యా�
రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2024కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తును ఈ నెల 25 వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్కుమార్ గురువారం తెలిప�