తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. క�
Palla Rajeshwar Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష చూసి అందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పొద్దుట్నుంచి అన్ని చోట్ల బూతులే మాట్లాడుతున్నారన�
Harish Rao | రుణమాఫీ హామీపై మాట తప్పినందుకు సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ధ్వజమెత్తారు. తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ రేవంత్ రె�
KTR | బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజంగా లోపాయికారీ ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ జైలులో ఉంటుందా? అని ప్రశ్నించారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు
KTR | రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన నడుస్తోందని మాటల దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనిపిస్తుందని ప్రశ్నించారు. ఎటు చూసినా రేవంత్
KTR | అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కరెంటు మాయమైందని అన్నారు. ఇప్పుడు �
KTR | ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శరాఘాతంలా తగలకూడని దెబ్బ ఏమీ తగలేదని చెప్పారు. దేశ రాజకీయాలను చూస్తే పదేళ్లకు మించి మూ
KTR | స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో తొందరలోనే ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ ఉప ఎన్నికలో తప్పకుండా రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ సమక్షంలో స్ట�
Deshapathi Srinivas | తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అనుకున్న చోట రాజీవ్గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయడమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. అధిష్ఠానం మెప్పు కోసమే సీ�
Nagagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి వరద పెరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఎగువ కురిసిన వర్షాలకు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద రాగా.. డ్యామ్ జలకళను సం
CM Revanth Reddy | గోల్కొండ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Independence Day | తెలంగాణవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె పోలీసుల నుంచి గ�
ఇల్లు అలకగానే పండుగ అయిపోయినట్టుంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన సందర్భంగా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా, ఇందులో కార్యరూపం దాల�