రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. రుణమాఫీని ఎగ్గొట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు.
TG Rains | రాగల ఐదురోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్
BRS | తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆర్టీవీపై బీఆర్ఎస్ చర్యలకు ఉపక్రమించింది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అని ఫేక్ వార్తలు ప్రచారం చేసిన ఆర్టీవీ, రవి ప్రకాశ్కు లీగల్ నోటీసులు పంపించింది.
KTR | తెలంగాణలో రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరఫున �
తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సబ్బండవర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన
సంపూర్ణ రైతు రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే..! నేను సిద్ధమే అంటుండ్రు కేటీఆర్, హరీష్ రావు. నా నియోజకవర్గమో.. నీ నియోజకవర్గమో.. చెప్పు లెక్కలు తేలుద్దాం అంటున్నరు.
‘రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్' దీనినే తెలుగులో సమాచార హక్కు చట్టం అంటారు. కానీ ఈ యాక్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినదట. ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట.
“మా రుణం ఎందుకు మాఫీ కాలే.. మాటిచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఎందుకు చేయలే.. ఇదే సర్కారు.. ఏమి గోస ఇది.. అందరికీ చేసినన్నడు.. అన్నీ చేసినట్టు చెప్పుకున్నరు.. మాకెందుకు గాలే” అని రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అన్నద�
హైదరాబాద్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్లో దీన్ని ఏర్పాటు చ�
బీసీలు అధికారానికి, అవకాశాలకు, అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిన కులాలుగానే మిగిలిపోతున్నారు. దురదృష్టవశాత్తు ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పుడూ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప ఏనాడూ వారికి త�
తెలంగాణ దుఃఖంలోంచి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టని, తుమ్మిడిహెట్టి కోణం నుంచి చూస్తే అది ఎవరికీ అర్థం కాదని తెలంగాణ రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ వెల్లడించారు.
బంగారం కంపెనీ ఐపీఓకి వచ్చిందని, పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశచూపి.. ఓ వ్యక్తి నుంచి రూ.5.40 కోట్లను లూటీ చేసిన ఇద్దరు అన్నదమ్ములను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్ట�
ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్రెడ్డి శనివారం అధికారులతో చర్చించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీకి రోడ్ కనెక్టివిటీపై రూట్మ్యాప్ను అధికారులు సీఎంకు వివరించారు.
చట్టసభల్లో, సామాజిక మాధ్యమాల్లో, విభిన్న ఛానెళ్ల లో ఎడతెరిపి లేని చర్చ లు, విశ్లేషణలు ఆయా రాజకీయ పార్టీలకు తొత్తులుగా సాగుతాయే కానీ, సార్వజనీన సత్యాలు గాలికి వదిలివేస్తున్నాయి.