KTR | ఫార్ములా - ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసేది లత్కోర్ పని అని ధ్వజమెత్తారు కేటీఆర్. ఫార్ములా -ఈ రేస్పై అసెంబ్లీలో చర్చించ�
RS Praveen Kumar | కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన FIR 14/2024 లోని అన్ని వివరాలను రెండు సార్లు లోతుగా పరిశీలించాను. ప్రపంచంలో ఇంత తుఫైల్ (worst) కేసు ఇంకొకటి ఉండదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచల
KTR | ఫార్ములా - ఈ రేస్పై గురువారం రాత్రి 8 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.
MLC Kavitha | రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవి�
Telangana Bhavan | గురువారం మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ నాయకులతో సందడిగా ఉన్న తెలంగాణ భవన్లో.. సాయంత్రం నాటికి ఒక గంభీర వాతావరణం ఏర్పడింది. తెలంగాణ భవన్ వద్ద వందల మంది పోలీసులు వాలిపోయారు.
KTR | ఫార్ములా - ఈ కార్ రేసులో కేసు నమోదుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభా వేదికగా స్పందించారు. ఫార్ములా - ఈ కార్ రేసింగ్పై అసెంబ్లీలో చర్చకు పెడితే.. సమాధానం చెప
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్ములా - ఈ రేస్పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు.
ప్రభుత్వంలో కొండచిలువలు పాగా వేస్తే, కళాశాలలో కట్లపాములు కాటేయవా అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar ) అన్నారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార�
ప్రముఖ జానపద కళాకారుడు బలగం మొగులయ్య మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పాటకు చలించని హృదయం లేదన్నారు. పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించారని
భూ రికార్డుల్లో అనుభవదారు కాలమ్ను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. రైతుల భూమి హక్కులను కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ‘కాస్తు కాలమ్' పేరుతో రైతులపై పిడుగు వేయనున్నది. గతంల�
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తకువగా, 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు డబ్బులు వసూలు చేసిన ఘటన వరంగల్ జిల్లా లెంకాలపల్లిలో జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు ఓ ఇద్దరి వద్ద రూ.5 వేల చొప్�