ఎలాగైనా అధికారం రావాలనే కాంక్షతో అనేక అబద్ధాలు చెప్పి.. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కా
Manda Jagannadham | నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస�
Harish Rao | ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ప్రజలు తమను ప్రశ్నించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. స
Harish Rao | రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. సిగ్గులేకుండా సంబరాలు చేయమంటున్నారని.. కానీ గ్రామాలకు వస్తే కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీస్తున
Padi Kaushik Reddy | నిధులు అడిగితే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా 50 శాతం రుణమాఫీ చ�
Padi Kaushik Reddy | కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. రైతుల పక్షాన ప్రశ్నించినందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు.
Harish Rao | స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి న�
Harish Rao | మన పుట్టిన ఊరును మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో సంక్రాంతి పండుగను పురస్కరించికుని 9వ వార్డులో నిర్వహించిన ముగ్గుల పోట�
Medak | మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళను ముగ్గురు యువకులు గ్యాంగ్రేప్ చేశారు. తప్పిపోయిన వేరే మహిళ కోసం సీసీ టీవీ ఫుటేజిని వెతుకుతున్న సమయంలో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
RS Praveen Kumar | తన కవితలు, బొమ్మలతో సమాజాన్ని కదిలించి, ఆలోచింపజేసిన దివంగత ప్రముఖ తెలుగు కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళులర్పించారు.
Rythu Bharosa | రైతు భరోసా మార్గదర్శకాలను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతోనే కాంగ్రెస్ నేతలు ఈ భౌతిక దాడులకు తెగబడుతున్నారని బీఆ