హైదరాబాద్ పోలీసులంటే అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాలకు హడల్.. ఎంత చాకచక్యంగా నేరాలు చేసినా హైదరాబాద్ పోలీసులు పట్టుకుంటారనే భయం వారిలో ఉండేది.. ఇదంతా గత పదేండ్ల కిందట వరకు... నేడు ఆ భయం పోయింది.
ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తున్నామని గప్పాలు కొ�
పెదవి దాటే మాట.. రంగు మారే కండువా.. వెనక్కి తీసుకోవాలంటే అంత సులువు కాదు! కలిసొస్తే పూలబాటనే... బూమరాంగ్ అయిందో!! కుంపటి మీద కూర్చున్నట్టే.. నిత్యం అంతర్మథనం తప్పదు. మరో మాటలో చెప్పాలంటే.. పరిస్థితి రెంటికి చె�
గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందని, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చెరగని ముద్ర వేసుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్�
రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలన్నీ బోగస్ సభలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివా�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు, ఆందోళనలే స్పష్టం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు, సహాయ ఆచార్యుల నియామకాల నిబంధనల మార్పు కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై ఏఐఎస్ఎఫ్ మండిపడింది. ఉన్నత విద్యావ్యవస్థను నిర్వ�
‘అవి ఇస్తం.. ఇవి ఇస్తం అని ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలిచ్చిండ్రు. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని అడిగితే దాడులు చేయిస్తున్నరు. గ్రామసభల్లో అర్హులను పకనబెట్టి అనర్హులకు పథకాల
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్లో విద్యుత్తుషాక్తో ఓ రైతు మృతి చెందినట్టు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. సంగమేశ్వర్ గ్రామానికి చెందిన మొగుల్ల సిద్దయ్య(59) అడ
ఎరువుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎరువులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎరువుల పం�
ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకే రేవంత్ సర్కారు కొత్త డ్రామాకు తెరలేపిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. అందుకు నిదర్శనమే ప్రజాపాలన దరఖాస్తులు, గ్రామసభల ద్వారాఎంపిక చేసిన పథకాలకు �
నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తనపై, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఎస్పీకి ఫిర్యా�
ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. బుధవారం మహబూబాబాద్లోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడార�