Medicine from the Sky | తెలంగాణలో శనివారం నుంచి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టు ప్రారంభం కానున్నది. ఇందుకు కేంద్రం నుంచి తుది అనుమతులు లభించాయి.
Vinayaka chavithi | వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఏ కార్యం చేయాలన్న తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే
Ksheera Waterfalls | మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మేడారం గ్రామానికి సమీపంలో క్షీర జలపాతం ( Ksheera Waterfalls ) ఉంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో క్షీర జలపాతం పర్యాటకులన
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు సీఎ�
Kaloji | ఉగాండాలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగండా, ఇండియాలోని డాక్టర్ సినారె - వంశీ విజ్ఞాన పీఠం
తెలంగాణతోపాటు ఏపీల్లో 350 మంది సిబ్బంది నియామకం హైదరాబాద్, సెప్టెంబర్ 8: తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించే ముంబైకి చెందిన శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్..తెలుగు రాష్ర్టాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి 3
జాతీయపార్టీలుగా చెలామణిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత తెలంగాణపై వివక్ష చూపుతునే ఉన్నాయి. ఈ పార్టీలు తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయనడానికి అనేక సాక్ష్యాలున్నాయి. విశా�
దౌల్తాబాద్ : జాతీయ స్థాయిలో ఇన్స్స్పైర్ పోటీల్లో మండలానికి చెందిన విద్యార్థి 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019-2020 సంవత్సరానికి గాను ఇన్స్స్పైర్ పోటీల్లో తెలంగాణ రా�
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్ : ఓ పేరొందిన కాలేజీ తమ విద్యార్థులకు జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా హఠాత్తుగా ఓ అగంతకుడు చొరబడి.. ఓ విద్య
గురుకుల విద్యార్థులకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ | ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల పాఠశాల విద్యార్థులకు
విద్యనందించే విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా
Minister Niranjan reddy | సాగు విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ
Degree College | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 11 మంది అధ్యాపకులకు ప్రిన్సిపాల్స్గా పదోన్నతి కల్పిస్తూ కళశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలంగాణ ప్రభుత�
Library Science | లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ కోర్సు కాల వ్యవధి ఐదు నెలలు మాత్రమే. ఈ ఏడాది స�