Suryapet: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాన్పహడ్ దర్గా సమీపంలో జాన్పహడ్ నుంచి శూన్యపహడ్ వెళ్లేదారిలో ఓ లారీ అదుపుతప్పి
AirIndia | హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎయిరిండియా హైదరాబాద్ నుంచి లండన్ను నాన్ స్టాప్ విమాన సర్వీసును శుక్రవారం ప్రారంభించింది. ఎయిరిండియా 147 విమానం రాజీవ్ గాంధీ
Dalit Bandhu | దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం ఈ నెల 13న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Minister Satyavathi Rathod | సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన దుర్ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చే�
Ganesh Chaturthi | తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అడ్డంకులను తొలగించే ప్రభువు గణపతిని మనందరం ఉత్సాహంతో పూజించాలని సూచిం�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ ఈఏడాది తెలంగాణ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా 130 డిస్ట్రిబ్యూషన్ హబ్లు ప్రారంభించినట్లు తెలిపింది. తాము ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో కొత్త హబ్ల్ని తెల
నగరానికి చెందిన స్టార్టప్ను అమెరికాకు చెందిన నోషన్ కంపెనీ కొనుగోలు చేయడంతో పాటు ఆ కంపెనీ అమెరికా తర్వాత హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ ఆటోమెట్ స్టార్టప్ కంపెనీ ప్
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 315 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 315 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,60,786కు పెరిగింది. తాజాగా 340 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,51,425 మంది
Shashi Tharoor | దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఐటీ పాలసీ : శశిథరూర్ | తెలంగాణ ఐటీ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ అన్నారు. రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిపై మంత్ర
తెలుగుయూనివర్సిటీ: తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి ప్రజలు పట్టం కట్టాలని ప్రముఖ పాత్రికేయులు టంకశాల అశోక్ ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ది పీఠం ఆధ్వర్యంలో పద్మవిభ�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్ఎసీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై లేఖలో ప్రస్తావించారు. ఏపీ 34 టీఎంసీ