Nehru Zoo Park | హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. జూపార్కులో ఇవాళ పక్షుల ఎవియారీ, సీసీ కెమెరాల
Singareni | తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు,యాజమాన్యానికి హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్సీ
Farmers Day | జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వ�
Indian Railways | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దాదాపు 71 రైళ్లకు సంబంధించిన టైంటేబుల్ మారినట్లు బుధవారం రైల్వే అధికారులు ప్రకటించారు. మారిన కొత్త టైంటేబుల్ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు
SK Saleema | రాష్ట్రంలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్గా ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ సలీమా నిలిచారు. ఈ నెల 21న విడుదలైన నాన్ క్యాడర్ ఐపీఎస్ జాబితాలో సలీమా చోటు దక్కించుకొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగ
కేంద్ర మంత్రి గోయల్గారూ.. ఈ చిత్రాలు చూడండి. తెలంగాణలోని ఎఫ్సీఐ గోదాముల వద్ద పరిస్థితి ఇది. గతంలో ఇచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు తరలించకపోవడంతో జీరోస్పేస్కు చిరునామాలు ఇవి. జనగామ, కరీంనగర్, సిద్దిపేట, స
Harish Rao | తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తునారని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఉండాలనే..
Telangana | రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దంపతుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భార్యాభర్తలు ఒకే చోట పని చేసేలా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మార్గదర్శ�
Zoo Park | ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జూపార్క్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీసీ కెమెరా కంట్రోల్ రూమ్, వైల్డ్ డాగ్ ఎన్క్లోజర్, పక్షుల
Yashoda Hospitals | యశోద హాస్పిటల్స్ నిర్వాహకులు మాతృభూమి రుణాన్ని తీర్చుకున్నారు. తల్లి పేరుతో మొదలుపెట్టిన యశోద హాస్పిటల్స్ గ్రూపు తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ వైద్య సేవల కేంద్రం గా నిలిచింది. ఈ సంస్థ వ్యవస్థ�
PV Narasimha Rao | భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి సంస్మరణ సభను తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీన పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమి, పీవీ మార్గ్(నెక్ల�
Omicron | రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. నగరంలోని హయత్నగర్లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ
Minister Harish Rao fires on Union Minister Piyush Goyal | కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు