Income limit for bc students raised | ఉపకారవేతనాలు, వివిధ పథకాలకు సంబంధించి బీసీ విద్యార్థులకు విధించిన కుటుంబ ఆదాయ పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు
మోదీ సర్కారు కుట్ర | యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులనిరసనలు | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరు వాడ ఏకైమై చావు డప్పు మోగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగ�
Buddha Aruna Reddy | అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై తెలంగాణ అమ్మాయి సత్తా చాటింది. ఈజిప్షియన్ ఫారోస్ కప్ 2021లో భాగంగా జరిగిన అంతర్జాతీయ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన బుద్
తెలంగాణలో తొలి 'గే' మ్యారేజ్ | అయినా.. దేశంలో లెస్బియన్, గే పెళ్లిళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలోని పలు చోట్ల ఇప్పటి వరకు చాలా గే మ్యారేజ్లు జరిగాయి. తాజాగా తెలంగాణలో తొలి గే మ్యారేజ్ జరిగి
CJI NV Ramana | కాకతీయ రాజులు అందించిన ఘనమైన వారసత్వానికి దీటుగా హనుమకొండ నూతన కోర్టు భవనాలు తీర్చిదిద్దబడ్డాయి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. తెలంగాణ ర
మంత్రి సత్యవతి | తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నది. రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు నిరసనగా..రేపు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్
Warangal Court | హనుమకొండ జిల్లాలోని 10 కోర్టుల సముదాయ భవనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ
హైదరాబాద్లో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు | ఎక్కడా లేనివిధంగా ఈసారి హైదరాబాద్లో గత మూడు నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
Telangana ministerial delegation to Delhi on paddy procurement | ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ బృందంలో