Adilabad | స్వరాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం చేరవేస్తున్నది. సకల జనుల హితమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు వివిధ పథకాలు అమలు చేస్తూ భరోసానిస్తున్నది.
Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు విమర్శించారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగ
Telangana | పట్టణాల్లో దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వారికి హక్కులు కల్పించేందుకు మరోసారి దరఖాస్�
Telangana Weather | దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు ఉన్న ద్రోణి తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో మరో 4 రోజులపాటు రాష్ర్టాని
TSPSC | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం టీఎస్�
తెలంగాణలో సంక్షేమం పరిఢవిల్లుతున్నది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. పక్షపాతం లేకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజలకు బాంధవుడిగా నిలిచారు.
ఇందూరు జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఊరూవాడా ప్రగతి పరుగులు పెడుతున్నది. ఆంధ్రుల పాలనలో అరవై ఏండ్లు గోసపడ్డ నిజామాబాద్ గడ్డ.. తెలంగాణ సిద్ధించాక సంక్షేమ ఫలాలు అందుకుంటున్నది.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వ
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతోపాటు పలువురు గాయపడటంపై సీఎం విచారం వ్యక్తంచేశారు.