CM KCR | తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైందని, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల కిందటి చారిత్రక ఆనవాళ్ల�
TS Weather Update | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని
Hairsh Rao | తెలంగాణ హెల్త్ హబ్గా అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదిగిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బంజారాహిల్స్లో ఆదివారం లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రై�
తెలంగాణ (Telangana) హెల్త్ హబ్గా (Health Hub) అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad)
గ్లోబల్ సిటీగా (Global city) ఎదిగిందని చెప్పారు.
సమైక్య పాలనలో మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యానికి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఆదిశగా కవులు, రచయితలను ప్రోత్సహించారు. ఉత్తమ కవులకు అవార్డులు అందించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చె�
ఎండపూట ఇంటికొచ్చిన అతిథికి చల్లనిచ్చే చల్లని సంస్కృతి తెలంగాణది. మాపటేలకు దూరపు బంధువు తలుపు తడితే అప్పటికప్పుడు దావత్ ఇచ్చే పెద్ద మనసు మనది. సాధారణ రోజుల్లోనే ఇలా ఉంటే.. పండుగో పబ్బమో వస్తే వంటింటి నుం�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 28,909 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
Horticulture Officer | హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 17న నియామక పరీక్ష జరునుండగా.. అభ్యర్థులు ఆదివారం (జూన్ 11) సాయంత్రం 5 గంటల నుంచి డౌన్లోడ్ చే�
Group-1 Prelims | తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరుగనున్నది. పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పర
TS Gurukula | 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి గడువును ఈ నెల 15 వరకు అధికారులు పొడిగించారు. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయసంస్థ కార�
Pocharam Srinivas Reddy | నిజామాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.