రైతులకు సబ్సిడీ ని ఇస్తూ ఆయిల్పాం సాగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, దీంతో భవిష్యత్తులో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా మారనున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివ�
ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తున్న 213 మంది ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్ మోతి గల్లీలోని మహల్లా ప్యాలస్ ఎదురుగా ఉన్న ఉర్దూ మసాన్ హాల్లో ఆదివారం 213 మంది
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు గోర్ల సదానందం కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్లో చికిత్స పొం దుతూ శనివారం మృతిచెందారు. ఆయనకు భార్య, 8 నెలల చిన్నారితోపాటు తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
దొంగతనానికి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు.. యజమానిని చూసి పారిపోతున్న క్రమంలో అందులోని ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందా డు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం లో శనివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. మం
Minister KTR : గ్రేటర్ వరంగల్కు మరో 250 కోట్ల ప్రత్యేక నిధులు ఇస్తామని, ఈ 250 కోట్ల నిధులతో నగర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించే అత్యంత కీలకమైన మౌలిక వసతులను కల్పిస్తామని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు(Minister KTR) అన్నారు. గ�
CM KCR : తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా , స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar).. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అన్నారు. ప్�
BRS Australia | స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్య రంగ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన కార్యక్రమాలు, పథకాలను చేపట్టిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్ర�
KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల
Governor Tamilisai | దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో తొలిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లును రాష్ట్ర గవర్నర్ అడ్డుకొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం �
Crop Loan Waiver | రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండోరోజైన శుక్రవారం 31,339 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రూ.41 వేల నుంచి రూ.43 వేల మధ్య రుణాలు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.126.50 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
Jaya Prakash Narayana | తెలంగాణ విషయంలో పచ్చలాబీ గింజుకుచచ్చే అంశం కాళేశ్వరం. మామూలుగా దశాబ్దాలు దాటినా చిన్నచిన్న ప్రాజెక్టులే ముందుకు పడని అనుభవం సమైక్యపాలకులది. ‘మాతోనే కాలేదు. అలాంటిది వీళ్లతో ఏమవుతుంది?’ అనుకున�
Minister KTR | గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఐటీ రంగం సృష్టించిన ఉద్యోగాల్లో 44% వాటాతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.