Kotha Prabhakar Reddy | దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తా ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) బుధవారం మెదక్ పార్లమెంట్(Medak MP) స్థానానికి రాజీనామా (Resigned) చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ప�
KTR | అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత 10 ఏండ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని ‘మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్’ తాజా
Hyderabad CP | హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ముఠాలకు ఆయన వార్నింగ్ �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఏజ
TS Holidays | వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024లో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నట్టు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Free Bus | ఫ్రీ బస్సు అని ఎక్కితే 8 తులాల బంగారం చోరీ జరిగిందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన చిమ ట స్వప్న మంగళవారం ఉదయం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం జోగువారి గూ డె�
TSPSC | ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ర�
KCR | త్వరగా కోలుకొని ప్రజల ముందుకు వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అప్పటిదాకా సంయమనం పాటించి తనను చూసేందుకు ఎవరూ దవాఖానకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
షియా వర్గానికి చెందిన ఓ తెగ ముస్లిం మహిళలకు ఊరట లభించింది. ఏన్నో ఏండ్లుగా చేస్తున్న వారి పోరాటం ఫలించింది. షియా వర్గంలోని అక్బరీ తెగ మహిళలను కూడా ఇబాదత్ఖానలోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్
రాష్ట్ర ఆర్థికశాఖ రూపొందించిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్' పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆవిష్కరించారు.
దేశంలోని అనేక ప్రాంతాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. వట్టిపోయిన ప్రాజెక్టులతో, ఎండిన పంటలతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణ అన్ని కాలాల్లో నిండైన జలాశయాలతో కళకళలాడుతున్నది. పంటలకు భరో�
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ�
CM Revanth Reddy | పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్�