హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పర్యాటక రం గాన్ని అభివృద్ధి చే సేందుకు మెరుగైన పాలసీని రూపొందిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్ సందర్భంగా మంత్రి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటకానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.