MLA Sabita Indrareddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి (MLA Sabita Indrareddy) మరోసారి మానవత్వం చాటుకున్నారు. మంగళవారం తుక్కుగూడ వైపు ఆమె వెళ్తుండగా ఓ దివ్యాంగ వృద్దుడు(Disabled old man )ప్రధాన రహదారిపై పడి కొట్టుకుంటున్న వి�
NRI representatives | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ను ఎన్ఆర్ఐ ప్రతినిధులు (NRI representatives) మంగళవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కలిశారు. ఈ నెల 23న సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంల�
MLA Gangula | కరీంనగర్(Karimnagar) చరిత్రలో లేని విధంగా వరుసగా నాలుగుసార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని, నా చివరి క్షణం వరకూ ప్రజల కోసమే పని చేస్తానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula) అన్�
Kamareddy | తనకు డబుల్ బెడ్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడం లేదని ఆవేశంతో ఓ యువకుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి(Gram Panchayat office) నిప్పు(Fire) పెట్టాడు. ఈ సంఘటన కామారెడ్డి(Kamareddy )జిల్లా, బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్లో చోటు �
Draupadi Murmu | యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు(బుధవారం) భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి(Bhudan Pochampally) పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో న�
Minister Ponnam : ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయింట్లో వివరాలను వెల్ల�
Kamareddy | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది.
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, నూతన రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆద�
Peddapalli | పాత కక్షలతో ఓ వ్యక్తి దాడి(attack)కి పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం రాగినేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన కార్తీక్ వెంకటే�
తెలుగు రాష్ర్టాల్లో చలి పెరుగుతున్నది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు పేర్కొన్నది.
యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ గందరగోళంగా మారింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ కాగా, పలువురి ఖాతాల్లో రూ.1, రూ.62 చొప్పున జమ కావడంతో ఆయా రైతులు విస్తుపోయారు.