తెలంగాణ గురించి ఏమీ తెలియని నడ్డా మొదలు కొత్తగా తెలంగాణ నా మెట్టినిల్లు అని రాజకీయం మొదలుపెట్టిన షర్మిల వరకు అందరూ తెలంగాణ ఉద్యమ ఆశయాల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణకు గ్యార�
ప్రస్తుతం రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 8 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నారై ఓటర్లు భారీగా పెరిగారు. 2014లో కేవలం ఐదుగురే ఎన్నారై ఓటర్లు ఉండగా.. 2018లో ఈ సంఖ్య 244కి, ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింద�
పేదల కోసం ఉచిత పథకాలను తమ ఎన్నికల ప్రణాళికలో ఏదైనా పార్టీ ప్రకటించినా లేదా ఏదైనా ప్రభుత్వం అమలు చేసినా సాధారణంగా వినిపించే మాట ‘ఈ పథకాలతో బద్ధకస్తులను తయారు చేస్తున్నారు’ అని. నిజంగా ఉచిత పథకాలు బద్ధకస్
తెలంగాణలోనే యువత కలలు సాకారమవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో లక్షా ముప్పైవేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 85 వేల ప�
ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తరిస్తామని, పరిధిని రూ.15 లక్షలకు పెంచుతామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ
OPS | కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్�
Monsoon | తెలంగాణ గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చలికాలంలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉక్కపోతతో జనం ఇబ్బందులుపడుతున్నారు. నైరుతి రుతుపవనాల తిర�
Revanth reddy | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో టికెట్ను ఆశిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్�
Boinapally Vinod Kumar | తెలంగాణ సాధించుకున్న లక్ష్యం నెరవేరుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే మనం కొట్లాడం. స్వరాష్ట్రంలో 1,30,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమ�
Minister Errabelli | తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న దార్శనిక పాలకుడని పేర్కొన్నారు. అభివృద్ధి చేయలేని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల సమయంలో అసత్య ప్రచారం చేస్తాయని వాటి మాటలు నమ్మి మోసపోతే గోసా
Minister Errabelli | సంక్షేమంలో సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేవు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అస�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Temple) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్�
NRI | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో త�
Nandikanti Sridhar | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. ఆదివారం నేరేడ్మెట్ డివిజన్ శ్రీకాలనీలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి బీఆర్ఎ�
MLA Padmadevender Reddy | : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోనే అమలు అవుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం వెంకటాపూర్(�