Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామిని రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Fake notes | నకిలీ నోట్ల(Fake notes)తో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను(Foreigners) మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudheer babu) తెలిపారు.
Budget proposals | రాష్ట్ర సచివాలయం(BR Ambedkar Secretariat)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka) 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్(Budget proposals) కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమం శాఖ రూపొం ద
ACB Rides | హెచ్ఎండీఏ(HMDA )ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ(Shiva Balakrishna) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు(ACB Rides) చేపట్టారు.
BRS | తాము పార్టీ(BRS party) మారుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunithalaxamareddy) అన్నారు.
Viral news | కుక్కల దాడిలో కోడి చనిపోవడంతో దాన్ని మున్సిపల్ కమిషనర్ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి నిరసన వ్యక్తం చేశాడో వ్యక్తి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణానికి చెందిన యువకుడు అజీజొద్దీన్ తన ఇంట్లోని కో
Cyber cheaters | అయోధ్య రామమందిరం పేరును ఉపయోగించి జరిగే మోసాల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శిఖాగోయెల్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్లు, ఏపీకే
KTR | ఇటీవల వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి కృతిక ఆరోగ్యం మెరుగైంది. ఆమె తండ్రి సంతు, ఆ ఇంటి యజమాని హరీశ్ చిడుగు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎక్స్ (ట్విటర్) ద్వారా కృతజ్ఞతలు
Agriculture | సముద్రపు నాచుతో సంపద సృష్టించవచ్చని నిరూపించారు వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన వీ మదన్మోహన్రావు. సముద్రం నీటితో స్పైరునిలా పౌడర్ను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ జల్పల్లి పరిధిలోని చందన చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చందన చెరువు శిఖం ఫలహారం’ శీర్షికతో ప్రచురితమైన వరుస కథనాలతో అధికారులు కదిలివచ్చారు.
బీఆర్ఎస్ను బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. బయటకు బద్ధ శత్రువులమని నటిస్తున్న ఆ రెండు పార్టీలు.. యాదా ద్రి భువనగిరి జిల్లాలో కలిసికట్టుగా ఉండి భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ �
మెదక్ జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5 కోట్ల విలువైన గన్నీ బస్తాలు మాయమయ్యాయి. వీటిలో మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో పాతవి 8.05 లక్షల గన్నీ బస్తాలకు రూ.2.08 కోట్ల విలువ కాగా, కొత్తవి 3.28 లక్షల గన్నీ బస్తాలక�