Srisailam | శ్రీశైలంలో(Srisailam Temple) సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవాలయంలో వేకువజామున భోగిమంటల(Bhogi mantalu) కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు.
Jupalli Krishna Rao | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి యాసంగి పంట చివరి తడికి నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని రామన్పాడ్ జలాశయం(Ramanpad project) నుంచి విడుదల చేయాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శా�
Ponnam Prabhakar | దేవుడిని కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలో దేవుడిని వినియోగించుకోవడం మంచి పద్ధతి కాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు.
Thalasani Srinivas Yadav | మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. ఆదివారం సంక్రాంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా(People's Plaza)లో కైట్ ఫ�
మత్య్సకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కారు అమలుచేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై సందిగ్ధం నెలకొన్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకా
KCR | తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పం�
వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో వస్తూ అనంతగిరి ఘాట్ వద్ద అదుపు తప్పింది. బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం బస్సు హైదరాబాద్ ను�
పాత రాతియుగం నాటి రాతిగొడ్డలి ములుగు జిల్లాలో బయల్పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుర్రేవుల- భూపతిపురం గ్రామాల మధ్య గల వాగులో ఈ రాతిగొడ్డలి దొరికింది.