Telangana | రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కె.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్రెడ్డ�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. విద్యుత్ తీగల్లో చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించగా ఓ వ్యక్తి విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్ర�
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. తమిళనాడు రాజధిని చెన్నైలోని (Chennai) తన నివాసంలో సంక్రాంతి (Sankranti) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరు మారనున్నదా? ఈ ఏడాది కొత్త పేరుతో ఈ సెట్ను నిర్వహించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు.
తెలంగాణలో దసరా తర్వాత సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఎవుసంపై ఆధారపడే రైతన్నలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. సమైక్య పాలనలో 60 ఏండ్ల పాటు కరువుతో సావాసం చేస్తూ ఆకలితో అలమటించిన మన అన్నదాతలు.. గడిచిన తొమ్మిన్నరేండ్లు క�
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆర్థిక భారాలను మోసే రాష�
చలికాలంలోనే రాష్ట్రంలో కరెంటు కోతలకు ముహూర్తం ఖరారైపోయింది. రోజూ రెండుగంటలు కరెంటు కోతలు ఉండవచ్చని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్రఫ్ అలీ ఫారూఖీ ఆదివారం స్వయంగా వెల్లడించారు.
పండుగ వేళ ప్రజలు ఆర్టీసీకి బ్రహ్మరథం పడుతున్నారు. సొంత వాహనాల కన్నా ఆర్టీసీ ప్రయాణానికే మొగ్గు చూపుతుండటంతో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ నమోదవుతున్నది. శనివారం ఒకరోజే 52.78 లక్షల మందిని ఆర్టీసీ సురక్షితంగ�
జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఫాస్ట్-5 సీనియర్ మహిళల, పురుషుల నెట్బాల్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పురుషుల విభాగంలో తెలంగాణ టీమ్ 21
Gold Drop Sankranti | సంక్రాంతి, పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ పర్వదినం సందర్భంగా తెలంగాణతోపాటు భారతీయులందరికీ గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా శుభాకాంక్షలు తెలిపారు. రుచికరమై�
Goda Kalyanam | ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సూర్యాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని మైదానంలో గోదాదేవి శ్రీనివాస కల్యాణ కనులపండువలా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్�
Yadagirigutta | యాదగిరి గుట్ట (Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(Laxminarasimhaswamy) వారి దేవస్థానానికి ఆదివారం మొత్తం రూ. రూ: 45,52,569 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
Cyber crime | నకిలీ ఆధార్కార్డు(Fake Aadhaar), ఫాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని సైబర్ ఛీటర్స్ ముఠాలకు అందిస్తున్న ఇద్దరు సైబర్నేరగాళ్లను(Cybercriminals) సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Car accident | పండుగ పూట హుస్నాబాద్(Husnabad) పట్టణంలో విషాదం నెలకొంది. హుస్నాబాద్ పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) పట్టణంలోని శివాజీనగర్కు చెందిన ఎగ్గోజు యశ్వంత్(17)అనే వ్�
Ainavolu Mallikarjunaswamy | ఐనవోలు మల్లికార్జునస్వామి(Iloni mallanna) వారి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.