Telangana | తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 1,190 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది.
Revanth Reddy | ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు త
Hyderabad | హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మహానగరానికి సం�
Weather Updates | చలికాలం ఇంకా అయిపోనేలేదు.. అప్పుడే ఎండలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వేసవి తరహాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల కూడా రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎప్పుడ
arish Rao | రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. తెలంగాణ ప్రయో�
Revanth Reddy | ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్-2 ఐజీపీగా పనిచేస్తున్న
Public holiday | తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న(February 8) సెలవు(Public holiday) ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్(Shab-e-Meraj) పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Laxmi Parvathy | రాజకీయ పరిణతి, అనుభవంలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతి(Laxmi Parvathy) అన్నారు.