కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టి మరీ ‘తెలంగాణ తల్లి’ కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. సోమవారం సాయంత్రం సచివాలయంలో వేలాదిమంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష�
‘విజయ్ దివాస్'ను ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలతోపాటు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదంతో ఉద్య�
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులే అందుకు నిదర్శనమని నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. బీఆర్ఎస్
RS Praveen Kumar | ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా కూడా జై తెలంగాణ అని నినదించ�
సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిషరణ సభా ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుం డా
కాంగ్రెస్ సర్కారు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఈ మేరకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో ఆదివారం నస్పూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ని�
కాంగ్రెస్ సర్కా రు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి ఈ ప్రాంత ప్రజలను అవమానపరుస్తున్నదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివార�
తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కురుచబుద్ధిని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి ఆరోపించారు.
Telangana Talli | తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతూనే ఉంది. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మేధావులు గళం విప్పుతున్నారు.
Dasoju Sravan | తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. పూర్వకాలంలో భారతదేశంపై విదేశీయులు దండయాత్రలు చేసి, దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు
KTR | ప్రతి ఏడాది దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు విస్తృతంగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదు అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి�
Dasoju Sravan Kumar | ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్థిత్వాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామంలోని బురుజు చౌరస్తా వద్ద నిరుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చ�