సిద్దిపేట జిల్లా కోహెడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సామాగ్రి, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన 18మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రమాదవశాత్తు గురుకులంలోని మూడో అంతస్థు నుంచి జారిపడిన దళిత విద్యార్థిని నిమ్స్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జంగాలప�
సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళన ఉధృతం చేశారు. తమను వేధిస్తు న్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేస్తూ కలెక్టరేట్�
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంచిర్యాల కలెక్టర్ బదాత్ సంతోష్ అన్నారు. శనివారం హాజీపూర్ మండలం ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను హాజీపూర్ నాయబ్ తహసీల్దార్ హర�
గురుకుల పాఠశాలల్లో కలిసిమెలిసి ఉండాల్సిన విద్యార్థులు తరచూ ఘర్షణలకు దిగుతు న్నారు. జూనియర్లు, సీనియర్లు అనే భావన తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారు. మాట వినడం లేదన్న కోపంతో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అ�
టీఎస్డబ్ల్యూఆర్, టీటీడబ్ల్యూఆర్, టీఆర్ఈఐ, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 11న పరీక్ష నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయా�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతి భా కళాశాలల్లో (2024-25) ప్రవేశాలకు ఈ నెల 4న పరీక్ష (సీవోఈ సెట్) నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారిణి అలివేలు తెలిపారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకొన్నది. మొత్తంగా 567 మంది ఉపాధ్యాయు�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,7,8 తరగతుల్లో, కరీంనగర్, గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కాలేజీల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల మెరిట్ జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం గురుకులాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాం�
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. మైసూర్ వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ చాంపియన్షిప్లో గురుకుల గోల్ఫర్లు మూడు పతకాలతో సత్తాచాటారు.
తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కువ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసింది.