తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్యపరంగా తన అస్తిత్వాన్ని, మూలాలను పలు పార్శాల నుంచి అన్వేషించుకుంటూ మరుగున పడిన వైభవాన్ని పునర్నిర్మాణం చేసుకునే దిశగా సాగుతున్నది. తన వంతు బాధ్యత
తెలంగాణ భాష అంటే మాట్లాడే పదాల సమాహారం కాదు. అదో జీవితం, అదో ఉనికి, అదొక జాతి గర్వబోతు గొంతుస్వరం. కానీ, ఈ గొంతు శతాబ్దాలుగా నొక్కబడింది. తెలంగాణ భాషను హేళన చేసిన కుట్రలు బ్రిటిష్ పాలన నుంచి, నిజాం నవాబుల కా
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసిన ‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ అస్తిత్వ పతాకగా, రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆరాధన పూరితంగా ఉన్న తెలంగాణ తల్లి ర�
బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషిచేసిన జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలేపై వనపట్ల సుబ్బయ్య రాసిన ‘బహుజన బావుటా’, దామెర రాములు రాసిన ‘నేను సావిత్రిబాయి ఫూలే మాట్లాడుతున్నాను’ పుస్తకాలను మూడ�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కవి �
తెలుగు సాహిత్య ప్రముఖుల శత జయంతి ఉత్సవాలు, తెలుగు భాషపై నిర్వహించే జాతీయ సదస్సుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు.
మతతత్వ కారు మేఘాలు దేశాన్ని కమ్మేస్తుంటే మౌనంగా ఉండడం సరైనది కాదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మంలోని న్యూఎరా స్కూల్లో ఆదివారం జరిగిన ఇంజం సీతారామయ్య సంస్మరణ సభలో ఆయన �
Juluru Gowri Shankar | టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యింది. బీజేపీ బరితెగింపు చూసి యావత్ తెలంగాణ ప్రజానీయం విస్మయం వ్యక్తం చేస్తోంది.
రేపటి తెలంగాణకు సిరిసిల్ల ప్రగతే ప్రతిబింబమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల�
ప్రాంతమంటే ప్రత్యేక జీవన విధానం, భిన్నమైన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక నేపథ్యమే ఉండడమే. స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించాక అస్తిత్వాన్ని కోల్పోయిన అకాడమీలకు ‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ ద్వారానే సరికొత్త
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సరస్వత పరిషత్ సంయుక్తాధ్వర్యంలో కాచిగూడకు చెందిన పండితుడు, కవి, సాహితీవేత్త డాక్టర్ విజయభాస్కర్ హైదరాబాద్
తెలుగు యూనివర్సిటీ, మే 7: తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తేజ సాహిత్య సేవా సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజుల పాటు జూమ్ యాప్ వేదికగా జాతీయ తెలుగు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తేజ �