అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర పరువు తీసేలా అసలైన లైంగిక వేధింపులకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోని పోలీసు యంత్రాంగం, అసెంబ్లీ వద్ద ప్రజాసమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ ప్రజాప్ర�
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, బీసీలకు మాత్రం రాజ్యాధికారం దకడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చే శారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో బీసీ సం ఘా�
ప్రజా సమస్యలపై చర్చించేందుకు గత ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు తగినంత సమయం, అవకాశం కల్పించేవని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత
దళితులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది కపట ప్రేమ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఓ దళిత యువకుడి ఇంటిని �
తెలంగాణ శాసనసభ సమావేశాలు వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. సమావేశాలు మొదలైన తొలిరోజే ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీ ప్రాంగణం అవాంఛనీయ ఘటనలకు కేంద్ర బిందువుగా మారింద�
KCR | తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లు సుదీర్ఘంగా పోరాడిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి
బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డిపై రేవంత్ ప్రభుత్వం చేయించిన దమనకాండపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి మేధావుల వరకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండ�
తెలంగాణ శాసనసభ చరిత్రలో నిన్నటి సోమవారం ఓ చీకటి రోజు. ప్రజాస్వామ్యం విపత్కర వికృత క్రీడగా మారిన దుర్దినం. గౌరవసభా ప్రాంగణం కౌరవసభగా మారిన వైపరీత్యం. మహిళా సభ్యులపై కనీవినీ ఎరుగని రీతిలో అరాచకం. ఆడబిడ్డల �
అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతున్న సందర్భంగా పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్రెడ్డి డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎ�
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లోని పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంటే ఓర్వలేని సీఎం రేవంత్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నారని జాతీయ బీసీ �
పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. గురువారం రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులక
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉన్నదని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులను అరెస్టు �