ప్రజలకు కావాల్సింది పేల్చేటోళ్లు, కూల్చేటోళ్లు కాదని, నిర్మించేటోళ్లు, పునాదులు తవ్వేటోళ్లు కావాలని హరీశ్రావు స్పష్టం చేశారు. పేల్చటోని చేతికో.. కూల్చెటోనీ చేతికో పోతే తెలంగాణ ఆగమైతదని హరీశ్ రావు అన్�
రాష్ట్రకూటులను ఓడించి దక్కను రాజకీయ పటంపైకి వచ్చినవారు కళ్యాణి చాళుక్యులు. క్రీ. శ.973 నుంచి 1200 వరకు అంటే సుమారు 227 ఏండ్ల పాటు దక్కనును, అందులోని తెలంగాణను వారు పాలించారు.