KTR | పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న రేవ
BRS Party | 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడి కాంగ్రెస్ల�
Telangana polls | అర్హులైన 29,267 మంది ఓటింగ్ కు 12 డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 9,174 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఆధునిక నాటకకర్త గురజాడ దూరదృష్టితోనే గిరీశం పాత్రను సృష్టించారు. ఇప్పుడు తెలంగాణలో గిరీశం సోదరులు రాజకీయ రంగంలోకి విస్తృతంగా ప్రవేశించారు. ఈ గిరీశం సోదరులు ఒక్కమాట మీద నిలువరు.
ప్రత్యర్థులెవరైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను కైవసం చేసుకుంటాం. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఎన్ని తప్పుడు కూతలు కూసినా విజయం బీఆర్ఎస్ అభ్యర్థులదే.
ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకునేంతవరకు ప్రజలు మోసపోతూనే ఉంటారని లెనిన్ అన్నారు. ఈ స్టేట్మెంట్కు నేటికి ప్రాసంగిత ఉందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా నేడు తెలంగాణ రాజకీయాలను నిశి�
బీఆర్ఎస్ బహిష్కత నాయకులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావుసహా మరికొందరు సోమవారం ఢిల్లీ రాహుల్గాంధీతో సమావేశం కాగా, వారికి వ్యతిరేకంగా అప్పుడే కాంగ్రెస్ మార్క్ గ్రూప్ రాజకీ�
దేశవ్యాప్తంగా బీజేపీని ఎదగకుండా అడ్డుకోవడమే వామపక్షాల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర
ప్రజలకు కావాల్సింది పేల్చేటోళ్లు, కూల్చేటోళ్లు కాదని, నిర్మించేటోళ్లు, పునాదులు తవ్వేటోళ్లు కావాలని హరీశ్రావు స్పష్టం చేశారు. పేల్చటోని చేతికో.. కూల్చెటోనీ చేతికో పోతే తెలంగాణ ఆగమైతదని హరీశ్ రావు అన్�
రాష్ట్రకూటులను ఓడించి దక్కను రాజకీయ పటంపైకి వచ్చినవారు కళ్యాణి చాళుక్యులు. క్రీ. శ.973 నుంచి 1200 వరకు అంటే సుమారు 227 ఏండ్ల పాటు దక్కనును, అందులోని తెలంగాణను వారు పాలించారు.