ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసు ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ స్నేహమెహ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
DGP Shivadhar Reddy | ‘యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. శాంతి భద్రతలు కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు’ అంటూ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లోనే బీ శివధర్రెడ్డి పోలీసు సిబ
Asha workers | ఆందోళనలో పాల్గొన్న ఆశావర్కర్ల పట్ల పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల జరిగిన తోపులాటలో పలువురు ఆశావర్కర్లకు గాయాలయ్యాయి.
BRS Walkout | పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
Hyderabad Police | హైదరాబాద్ పోలీసు విభాగంలో కలకలం మొదలైంది. తమకు ప్రమోషన్ల విషయంలో ఉన్నతాధికారులు అన్యాయం చేస్తున్నారని, రాజకీయ జోక్యంతో తమకు న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు దక్కకుండా పోతున్నాయని రెండు బ్యాచ్�
తెలంగాణ పోలీసుల ఆగడాలకు దళిత యువకుడు కర్ల రాజేశ్ బలి అయ్యాడని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ చెప్పారు. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లనే లాకప్డెత్ చోటుచేసుకుందని తెలిపారు.
గతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్లుగా పనిచేసిన అధికారులంతా అంకితభావంతో, ప్రజలతో మమేకమై సమర్థవంతమైన సేవలు అందించి సైబరాబాద్ కమిషనరేట్కు విశిష్ట స్థానాన్ని తీసుకువచ్చారని డీజీపీ శివధర్రెడ్డి అన్నార�
ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం హల్చల్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బందిపై నోరు పారేసుకోవడంతో ఆయనపై కేసు నమోదైంది. హరిచరణ్ మార్వాడీ స్కూల్లోని పోలింగ్ బూత్ నుంచి బీజేపీ అభ్యర్థిని �
CM Chandrababu |‘తెలంగాణ సీఎం చంద్రబాబా? లేక రేవంత్రెడ్డా?’ మంగళవారం సోషల్మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన చర్చ ఇది. ఎక్స్ వేదికగా వైరల్ అయిన ఒక లేఖ ఈ దుమారానికి కారణం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ స�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులను తెలంగాణకు పంపి ఇక్కడ మనవారి పొట్ట కొట్టేందుకు సిద్ధమైంది. తద్వారా ఏపీలో పనిచేస్తున్న 1,943 మంది ఉద్యోగులను త్వరలో తెలంగాణకు కేటాయించనున్నారు. వీరిలో పోలీస్ విభ�
SP Srinivas Rao | బాధితుల గౌరవం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మెదక్ జిల్లాలో పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే విధానం అమలు చేస్తున్నామని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు గురువారం తెలిపారు.
హైదరాబాద్ : అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టుల(Maoists)కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ (Telangana P0lice Department) అండగా నిలుస్తోంది. జనజీవన స్రవంతిలో స్థిరపడేందుకు వీలుగా వారి పేరిట ఉన్న రివార్డులను అందజేస్తోంది.
రేవంత్రెడ్డీ.. నీ పతనం ప్రారంభమైంది. సిట్ నోటీసులతో నీ పతనాన్ని మరింత వేగంగా నువ్వే దగ్గర చేసుకున్నవ్. సిట్ నోటీసు, విచారణ అంతా ట్రాష్. నీ లీకులు, స్కాముల ప్రభుత్వం పేకమేడలా కూలిపోతది’ అని బీఆర్ఎస్�