Hyderabad Police | హైదరాబాద్ పోలీసు విభాగంలో కలకలం మొదలైంది. తమకు ప్రమోషన్ల విషయంలో ఉన్నతాధికారులు అన్యాయం చేస్తున్నారని, రాజకీయ జోక్యంతో తమకు న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు దక్కకుండా పోతున్నాయని రెండు బ్యాచ్�
తెలంగాణ పోలీసుల ఆగడాలకు దళిత యువకుడు కర్ల రాజేశ్ బలి అయ్యాడని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ చెప్పారు. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లనే లాకప్డెత్ చోటుచేసుకుందని తెలిపారు.
గతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్లుగా పనిచేసిన అధికారులంతా అంకితభావంతో, ప్రజలతో మమేకమై సమర్థవంతమైన సేవలు అందించి సైబరాబాద్ కమిషనరేట్కు విశిష్ట స్థానాన్ని తీసుకువచ్చారని డీజీపీ శివధర్రెడ్డి అన్నార�
ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం హల్చల్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బందిపై నోరు పారేసుకోవడంతో ఆయనపై కేసు నమోదైంది. హరిచరణ్ మార్వాడీ స్కూల్లోని పోలింగ్ బూత్ నుంచి బీజేపీ అభ్యర్థిని �
CM Chandrababu |‘తెలంగాణ సీఎం చంద్రబాబా? లేక రేవంత్రెడ్డా?’ మంగళవారం సోషల్మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన చర్చ ఇది. ఎక్స్ వేదికగా వైరల్ అయిన ఒక లేఖ ఈ దుమారానికి కారణం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ స�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులను తెలంగాణకు పంపి ఇక్కడ మనవారి పొట్ట కొట్టేందుకు సిద్ధమైంది. తద్వారా ఏపీలో పనిచేస్తున్న 1,943 మంది ఉద్యోగులను త్వరలో తెలంగాణకు కేటాయించనున్నారు. వీరిలో పోలీస్ విభ�
SP Srinivas Rao | బాధితుల గౌరవం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మెదక్ జిల్లాలో పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే విధానం అమలు చేస్తున్నామని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు గురువారం తెలిపారు.
హైదరాబాద్ : అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టుల(Maoists)కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ (Telangana P0lice Department) అండగా నిలుస్తోంది. జనజీవన స్రవంతిలో స్థిరపడేందుకు వీలుగా వారి పేరిట ఉన్న రివార్డులను అందజేస్తోంది.
రేవంత్రెడ్డీ.. నీ పతనం ప్రారంభమైంది. సిట్ నోటీసులతో నీ పతనాన్ని మరింత వేగంగా నువ్వే దగ్గర చేసుకున్నవ్. సిట్ నోటీసు, విచారణ అంతా ట్రాష్. నీ లీకులు, స్కాముల ప్రభుత్వం పేకమేడలా కూలిపోతది’ అని బీఆర్ఎస్�
Falcon Scam | ఫాల్కన్ స్కామ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఆ కంపెనీ ఎండీ అమర్దీప్ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కొత్త చీఫ్ బర్సే దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Barse Deva | మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బర్సే బాధ్యతలు ని
తెలంగాణ పోలీసు ఆరోగ్య భద్రతా పథకానికి మళ్లీ సుస్తీ చేసింది. ఈసారి కూడా భారీగా నిధులు పెండింగ్లో ఉండటం, చెల్లించలేక ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో కథ మొదటికి వచ్చింది. ఈనెల 31 వరకూ తమకు బకాయిలు ఇవ్వకపోతే పోల�
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల�