నాలుగో సింహం ఒకవైపే చూస్తున్నదా? మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో పోలీసుల చూపు కేవలం అతడిపైనే ఉన్నది. ఎంతసేపూ సుమంత్, అతడితో ఉన్న ఇతరులను అరెస్ట్ చేస్తామని చెప్తున్నారే తప్ప అసలు జరిగ�
తెలంగాణ పోలీసు శాఖలో పరిపాలనాపరమైన కారణాలతో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీపీ సంపత్ చంద్రశేఖర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్-1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బ�
పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. ఓ సీఐ విద్యార్థుల గొంతు నొక్కి దారుణంగా వ్యవహరించ�
తమ న్యాయమైన హకుల సాధన కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడమే కాకుండా, వారి గొంతునొక్కడం హత్యాయత్నమేనని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మహబూబాబాద్లో ‘శక్తి’ సీమ్ను, జీవో
Operation Muskaan-XII | తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 124 సబ్డివిజన్ పోలీసు బృందాల్లో 620 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తుగా ఎస్ఓపీలు, చట్టాలపై శిక్షణ ఇచ్చి, రైల్వే స్టేషన్
Trainee IPS : పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్టారెడ్డి (Uday Krishna Reddy) అరెస్టయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Trainee IPS : మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల ఆరోపణుల ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నారు.
రాష్ట్రంలో పౌరులకు అన్నిసేవలు సకాలంలో అందించేక్రమంలో కొన్ని విభాగాల్లో తెలంగాణ పోలీసులు వెనుకబడ్డారా? జాతీయస్థాయిలో మనవారి ప్రదర్శన మందగించిందా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. దీంతో ఏయే విభాగ�
తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్టాండ్ విత్ హర్' కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లోనూ అమలు చేసేందుకు సంకల్పించామని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చ
Nagarjuna Yadav | వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ పోలీసులం అని కుటుంబసభ్యులకు చెప్�
దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం బాధితులుగా ఉన్న ప్రజలతో మాత్రమే ఉంటుందని అన్నారు. నేరా
Bandi Bhagirath | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్కు బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ పోలీసులు హైకోర్టును కోరారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోక్సో కేసులో ఈ �