హైదరాబాద్లో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ధ్వజమెత్తారు.
ఆడబిడ్డ అర్ధరాత్రిపూట నడిరోడ్డుపై ఒంటరిగా, స్వేచ్ఛగా తిరిగినప్పుడే.. అసలైన స్వాతంత్య్రమన్నాడు మహాత్ముడు. కానీ, 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. సగటు మహిళ ఏనాడూ స్వేచ్ఛగా జీవించిన పాపాన పోలేదు.
HCA elections | హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (HCA) ఎన్నికలకు సంబంధించి ప్రింట్ (Print), ఎలక్ట్రానిక్ (Electronic) మీడియాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాగానాలకు ఆజ్యం పోయవద్దన�
Betting App Case | బెట్టింగ్ యాప్లకి సంబంధించి మనీలాండరింగ్, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో విచారణను మరింత వేగవంతం చేస్తూ, తాజాగా పలువురు సినీ ప�
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’.. మహిళలు గౌరవింపబడే చోట దేవతలు కొలువై ఉంటారన్నది మన సంస్కతి చెప్పిన మాట. ఇది తెలంగాణలో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది.
‘ప్రజల ఫిర్యాదులపై తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి.. ఆ తర్వాత విచారణలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని చట్టపరంగా శిక్షించే అవకాశం ఉంటుంది.. ఎఫ్ఐఆర్ల నమోదులో జాప్యంచేస్తే ఆశించిన ఫలితాలు రావు’ అని స్టేష�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పని చేస్తేనే తెలంగాణ పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని నిలుపుకోగలుగుతుందని డీజీపీ జితేందర్ (DGP Jitender) అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్పై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అదీ ఆగమేఘాలపైన! కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. కేటీ�
రాష్ట్రంలో మరోసారి భారీగా పోలీసు అధికారులు బదిలీ (Police Transfers) అయ్యారు. మూడు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా 30 మంది ఏఎస్పీలను బదిలీ చేసింది.
చోరీకి గురైన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు మరోసారి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. గత రెండేండ్లలో 78,114 ఫోన్లను రికవరీ చేసి ప్రశంసలు అందుకున్నారు.
ఆపరేషన్ ‘సిందూర్' పేరుతో సోషల్ మీడియాలో అప్డేట్స్ వెతుకుతున్నారా? ఆ పేరుతో కనపడిన లింక్స్ను క్లిక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక అకౌంట్లనే ఫాలో కావాలని �
అజర్ బైజాన్ దేశంలోని ఓ కంపెనీలో ఉద్యోగాలున్నాయని చెప్పి, తీరా విజిట్ వీసాపై పంపి 23 మందిని మోసం చేసిన నిజామాబాద్ జిల్లా బీంగల్కు చెందిన గల్ఫ్ ఏజెంట్ సయ్యద్ అశ్వక్ సిరిసిల్ల పోలీసులకు చిక్కాడు. త�
Anvesh | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ, విదేశాలు తిరుగుతూ అక్కడి సంస్కృతి సాంప్�