వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అండగా ఉండి, ఆర్థిక బరోసా కల్పించేందుకు ‘ఆసరా’ పెన్షన్లను అందిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి మండలం�
హైదరాబాద్ : తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రులు, సీఎంలు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధులు పచ్చదనం పెంపునకు తీసుకుంటున�
వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి మండల విశ్వ బ్రాహ్మణ సంఘంనూతన కమిటీ బాధ్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హనుమకొండ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్య�
వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్ కల్వర్టును ఢీ కొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన దేశాయిపేట- పైడిపల్లి ప్రధాన రహదారి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అం
నల్లగొండ : సెల్ఫీ పిచ్చిలో పడి యువత నిండు ప్రాణాల్ని బలితీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించడానికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్ట్ వద్ద హైదరాబాద్లోని ఎ
అమెరికా : అమెరికాలోని ఇర్వింగ్ సిటీలో గల రివర్ సైడ్ విలేజ్ కమ్యూనిటీలో వినాయక చవితిని కమ్యూనిటీ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతిరోజు సంప్రదాయ, ఆటపాటలతో హోరెత్తించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లల�
పెద్దపల్లి సెప్టెంబర్ 9 : కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. శుక్రవార�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా �
కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజికవర్గం
మహబూబ్నగర్ : జిల్లా నుంచి పేదరికం పారద్రోలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జి�
వనపర్తి : ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరంగాపూర్ మండలం రంగ సముద్రం జలాశయం, పెబ్బేరు మండలం మహాభూపాల సముద్రంలో చేపపిల్�
న్యూఢిల్లీ : ప్రజాకవి కాళోజీ 108వ జయంతి వేడుకలు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే�
నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజ
నల్లగొండ : నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుల నిమజ్జానానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్తాబైంది. నల్లగొండ పట్టణంలోని హనుమాన్నగర్లో గల ఒకటో నంబర్ వినాయకుడి వద్ద మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు �