BRS Meetings | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ(Development and welfare) కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani) వెల్లడిం�
Integrated Markets | కరీంనగర్(Karimnagar) పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లు మరో మూడునెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ, సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించా�
Minister Satyavati Rathore |రాష్ట్రంలో 50 శాతం మంది మహిళలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వీరికి ఆరోగ్య రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ �
Financial assistance | హోలీ పండుగ రోజున కరీంనగర్ మానేరు వాగులో ప్రమాదవశాత్తు పడి చనిపోయిన ముగ్గురు పిల్లల కుటుంబాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.
BRS JOININGS | అటు దేశంలో , ఇటు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్తో ఒరిగేదేమీ లేదని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే నని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
Yadagirigutta | భక్తుల కొంగు బంగారం శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు యాదగిరి గుట్ట(Yadagirigutta) కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
Speaker Pocharam | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఖండిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
BRS | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం రెండో రోజు రాష్ట్రంలోని పలు జిల్లాలో బీఆర్ఎస్, మహిళా సంఘాలు. జాగృతి శ్రేణులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మలన�
Sarvai Papanna | సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
Telangana CM | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్లారు. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిన ఆయన.. అక్కడ సచివాలయ పనులను పరిశీలించారు.