జిల్లాలోని వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలను సింగరేణి కార్మికులకు చేకూర్చారని, ఇక ముందు కూడా చేస్తారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కవిత చెప్పార�