తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో మొత్తం123 మంది గిరిజన విద్యార్థులు గ్రూప్ 1 మెయిన్స్ కు సెలెక్ట్ అవ్వడం సంతోషకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.