అధికార కాంగ్రెస్ పార్టీలో ఉత్తర తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శ, వాదన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో ప్రస్తుతం దక్షిణ తెలంగాణవారిదే ఆధిపత్యం కాగా, ఉత్తర తెలంగాణవారికి నా
Balaram nayak | సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు(Singareni CMD Balaram nayak) ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ(Tree Man of Telangana Award) అవార్డు వరించింది.
Bogotha Waterfall | ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బొగత జలపాతం(Bogotha Waterfall) ఆదివారం పర్యాటకులతో(Tourists )పోటెత్తింది. బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుతున్నది.
Misbehave | రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న యువతి(Young woman) పట్ల ఇద్దరు ఆకతాయిలు(Eve teasers) అసభ్యకరంగా(Misbehave) ప్రవర్తించిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
Ganja seizure | గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న ఓ ముఠా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుడింది. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం పేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి(Mallanna Temple) అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవ క్షేత�
Jagadish Reddy | విద్యుత్ బిల్లుల(Electricity bills) వసూలును ప్రైవేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతున్నది. విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి(Adani) అప్పగిం చేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పనితీరుపై సొంతపార్టీ నేతలకు నమ్మకం లేదని, ఆయన విధానాలపై పలువురు అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు.
CM Revanth Reddy | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(D. Srinivas) భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులర్పించారు. శ్రద్ధాంజలి(Tribute) ఘటించిన తర్వాత డీఎస్ కుమారులు సంజయ్, �
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (75) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో జూబ్లీహిల్స్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో