Speaker Pocharam | దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలు దేశమంతటా అమలవుతాయని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam Srinivasa Reddy) అన్నారు.
BJP | అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల(BJP's conspiracies ) ప్రయత్నాలను చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే (Medak Mla), బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.
Minister Indrakaran Reddy | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల( Elections )కు సన్నద్ధం కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి(Minister Indrakaran reddy) బీఆర్ఎస్ శ్రేణులకు �
BRS Plenaries | పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మినీ ప్లీనరీ(Brs plenary )లు నిర్వహిస్తున్నది. తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహిస్తున�
Minister Gangula | భావితరాల బాగు కోసం బీఆర్ఎస్కు మరోసారి అండగా నిలవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్( Minister Gangula) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
FDC Chairman | తెలంగాణ సినిమారంగ అభివృద్ధికి ఒక పాలసీని తీసుకురావాలనుకుంటున్నామని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్(FDC Chairman) అనిల్ కుర్మాచలం అన్నారు.
Minister Jagdish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ సాహాసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని, దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక అసమానతలు దూరం చేయాలన్నదే ఆయన లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
Minister Errabelli Dayakar | ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar rao) ఆరోపించారు.
Minister Talasani | ఏ సామాజిక వర్గమైన ఐక్యతగా ఉంటే ఆర్థికంగా, సామాజిక, రాజకీయంగా అభివృద్ధి సాధించవచ్చని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
MLA Sanjay Kumar | వీర శైవ సమాజ ఆరాద్యుడు, మహనీయుడు బసవేశ్వరుడు(Basaveshwar) అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్(Mla Sanjay Kumar) అన్నారు.
Minister Gangula | రాష్ట్రంలోని పలు జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు కమలాకర్( Minister Gangula) వెల్లడించారు.
CM KCR | రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు �