పల్లెల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే సర్పంచ్లు.. అప్పులు చేసి మరీ మురుగు కాల్వల నిర్మాణం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, వీధుల్లో సీసీ రోడ్లు తదితర పనులను చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో బిల్లులు
Jogulamba Gadwala | కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యం ఏదో చోట రైతుల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉంది. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు.
Asifabad | చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు లంబడిహెట్టి, రణవెల్లి, దిందా, గూడెం గ్రామాల్లో మంగళవారం గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సిఐ రవి తెలిపారు.
Fake encounters | ఛత్తీస్గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో కొనసాగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లను(Fake encounters )తక్షణమే నిలిపివేయాలని పలువురు వక్తలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో(Charakonda) ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు మండలంలో మంగళవారం ఉదయం మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు(Sarpanch Forum president )శీలం లింగన్న గౌడ్ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
Siddipet | సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద అధికారులు కాళేశ్వరం(Kaleshwaram project) నీళ్లు విడుదల చేశారు. దీంతో తుజాల్ పూర్ చెక్ డ్యాంకు నీళ్లు చేరాయి.
Warangal | వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యాపారస్తులు నిరసన తెలిపారు. దీంతో మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని పలు సంఘాలు హెచ్చర�