హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి(ఆగస్ట్ 6) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను కష్టాలన�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను మేల్కొలుపుతాం కొట్లాడుడు నాకు కొత్తేం కాదు.. ఇక దుమ్ము రేగ్గొట్టుడే నేను ఫైటర్ను… జైళ్లు, కేసులకు భయమా?: కేసీఆర్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ స్ఫూర్
-సాయుధ పోరాట కాలంలోని కొన్ని ఘటనలు తెలంగాణ పోరాటంలో స్త్రీలు చాలా ప్రముఖపాత్ర వహించారు. భూమి కోసం, గిట్టుబాటు కూలీకోసం, భూస్వాముల వ్యతిరేక పోరాటాల్లో మహిళలు కూడా పురుషులతో సమానంగా పాల్గొన్నారు. అడవుల్లో
సుదీర్ఘకాలంపాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో అధ్యయనాల పేరుతో పాలకులు అనేక కమిటీలను నియమించి ఉద్యమ వేడిపై నీళ్లు చల్లేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉద్యమం వేడెక్కడంతో ప్�
తెలంగాణ తెలుగు భాష అణచివేతకు గురైన కారణంగానే రాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. నిజాం కళాశాల తెలుగు శాఖ, తెలంగాణ రాష్ట్ర
రాష్ట్ర ఏర్పాటుకోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన అద్భుత సందర్భం డిసెంబర్ 9 ప్రకటన. తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ అకుంఠిత దీ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను 2010, డిసెంబర్ 30న కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ కోసం ప్రభుత్వం దాదాపు రూ. 20 కోట్లు ఖర్చుచేసింది. అయితే ఈ కమిటీ
శ్రీకృష్ణ కమిటీ ప్రధాన నివేదికలో తెలంగాణ ఏర్పాటుచేయమని ఇచ్చిన 5వ సిఫారసును కేంద్రప్రభుత్వం అమలుచేయకుండా నిర్వీర్యం చేసే మార్గాన్ని రహస్య 8వ అధ్యాయం చూపింది. అందుకు మూడు మార్గాలను కమిటీ సూచించింది. అవి.. 1
-గ్రూప్-1 ప్రత్యేకం సంసద్ యాత్ర -ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం రాజకీయ జేఏసీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో సంసద్ యాత్ర ఒకటి. 2013, ఏప్రిల్ 29, 30 (రెండు రోజులు) తేదీల్లో �
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ బిడ్డలు అధికార యూపీఏ ప్రభుత్వాన్ని తమ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో అంతకాలం ఉద్యమాన్ని ఏదో ఒకరకంగా తొక్కిపెడుతూ వచ్చిన కేంద్ర�
శ్రీకృష్ణ కమిటీ ప్రకటించిన పది రోజులకు కేంద్ర హోంశాఖ విధివిధానాలు వెల్లడించింది. మొత్తం 7 అంశాలపై అధ్యయనం చేసి డిసెంబర్ 31 నాటికి అంటే 10 నెలల్లో నివేదిక అందించాలని...
దారిపొడవునా వివిధ గ్రామాలు, పట్టణాల ప్రజలు కాన్వాయ్ని ఆపి కేసీఆర్కు, జయశంకర్కు తిలకం దిద్దారు. మంగళహారతులు ఇచ్చారు. అడుగడుగునా జై తెలంగాణ నినాదాలు...
టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ఏర్పడిన వంద రోజుల్లోపే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 87 జెడ్పీటీసీ స్థానాలు, 2 జిల్లా పరిషత్లలో ...
MLC Kavitha | తెలంగాణ సమాజానికి మల్లు స్వరాజ్యం స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమలాంటి ఉద్యమకారులకు ఆమె ఆదర్శంగా నిలిచారని చెప్పారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురా�