కులగణనపై కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్న�
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం బ్రిటన్కు వెళ్లారు. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సోమవారం ఆమె ఆక్స్ఫర్డ్ వర్సిటీలో కీలకోపన్యా�
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా బీజేపీ సర్�
తెలంగాణ మాడల్ను అమలు చేస్తే దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా వెలుగొందుతున్న�
దోపిడిదారుల చేతుల్లో దగా పడుతున్న తెలంగాణ నాడు కొందరికి రాజకీయ నినాదమైంది. రాజకీయంగా వారు ఎదగడానికి తెలంగాణ వాదం బలంగా పనిచేసింది. ‘జై తెలంగాణ’ అని.. ఉన్నత పదవులు రాగానే ‘నై తెలంగాణ’ అన్న నేతలెందరో.. తెలం�
మహారాష్ట్రలో తెలుగు ప్రజలు పాల లో చక్కెర మాదిరిగా మమేకం అయ్యారని, తమ సంస్కృతిని కాపాడుకుంటూనే మహారాష్ట్ర అభివృద్ధిలో భాగం అయ్యారని బీఆర్ఎస్ పార్టీ కొంకణ విభాగ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మొహితె తెల
మహారాష్ట్రలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్' అంటూ నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేయాలనే డిమాండ్ పెరిగిపోతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తొమ్మిది ఏండ్లుదాటి పదవ ఏట అడుగు పెట్టాం. ఈ సందర్భంగా మూడు వారాలు ముచ్చటైన సంబురాలు జరుపుకున్నాం. తెలంగాణ అమరుల త్యాగాలు వృథా కాలేదని ఆత్మస�
వలసల పాపం ముమ్మాటికి కాంగ్రెస్, టీడీపీ పాలకులదేనని పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. పుణెలో నారాయణపేట గిరిజన ప్రజల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొన్ని నెలల్లోనే తెలంగాణ రైతుల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం తొలుత 7 గంటల ఉచిత కరెంటును అందజేసింది. ఆ సరఫరాను 2016లో 9 గంటలకు పొడిగించింది.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశానికి సమగ్ర నీటి విధానం తీసుకొస్తామని, మహారాష్ట్రను ఐదేండ్లలో సస్యశ్యామలం చేస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు.