సరైన అర్హతలు లేకుండా వైద్యం చేయడంతోపాటు ఆర్ఎంపీలకు మద్దతుగా నిలవడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఐదుగురు వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం టీఎంసీ ఉత్తర్�
అల్లోపతి వైద్యం చేస్తున్నారంటూ ఆయుష్ డాక్టర్లపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. వారిపై నేరుగా చర్యలు తీసుకు నే అధికారం తెలంగాణ మెడికల్ కౌ న్సిల్ (టీఎంసీ)కి లేదని తీర్పు చెప్పిం ది.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ), డెంటల్ కౌన్సిల్(టీడీసీ) మధ్య ‘సర్జికల్' వార్ నడుస్తున్నది. వృత్తిపరంగా, స్పెషలైజేషన్ల పరంగా ఈ రెండు శాఖలు పోటాపోటీగా ప్రకటనలు జారీ చేసుకోవడం అగ్గి రాజేసింది.
వైద్యుడిగా కనీస అర్హత లే కుండా, కొన్ని రోజులు ఆసుపత్రుల్లో కాంపౌండర్లు గా చేసి ప్రస్తుతం వైద్యులమని చెప్పుకుంటూ అల్లోపతి వైద్యమందిస్తున్న నకిలీ వైద్యులు సోమవారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జరిపిన దాడ�
నల్లగొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న 11మందిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలు మెడికల్ షాపుల పేరుతో క్లినిక్ నిర్వహిస్త�
Hyderabad | ప్రస్తుత సమాజంలో తెల్లకోటు దొంగలు అధికమవుతున్నారు. కనీస అర్హత లేకున్నా నాడీ పట్టి కాసులు గుంజుతుండ్రు. ప్రస్తుత రోజుల్లో వైద్యం మరింత ఫిరం కావడంతో వృత్తిపేరు చెప్పుకొని నకిలీ దందాకు తెరలేపారు. వైద�
TGMC | తొర్రూర్ పట్టణంలో ఇంజక్షన్ వికటించడంతో 14 ఏండ్ల బాలుడు మరణించిన ఘటనపై తెలంగాణ వైద్య మండలి సీరియస్ అయింది. సంబంధిత దవాఖానకు, వైద్యులకు నోటీసులు జారీ చేసింది.
ప్రజలకు మెరుగైన వైద్యమందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లీగల్, ఎథికల్ అండ్ యాంటీ క్వాకరీస్ కమిటీ మెంబర్ డా.యెగ్గెన శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియే�
నగరంలో నకిలీ వైద్యులు కలకలం సృష్టిస్తున్నారు. అర్హత లేకున్నా నాసిరకం వైద్యంతో ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ నకిలీ వైద్యుల ఆగడాలు పెరిగిపో�
సామాజిక మాధ్యమాల్లో డాక్టర్గా చెలామణి అవుతూ ఎలాంటి శాస్త్రీయతలేని వైద్య సలహాలు, సూచనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వైద్యుడు వేములవలస రాంబాబును తెలంగాణ వైద్య మండలి పట్టుకుంది. హైదరాబాద్ దోమలగ
తెలంగాణ వైద్యవిధాన పరిషత్తులో 268 మంది స్టాఫ్ నర్సులకు పదోన్నతులు కల్పించారు. మల్టీజోన్-1లో 173 మందికి, మల్టీజోన్-2లో 95 మందికి హెడ్ నర్సులుగా పదోన్నతులు కల్పిస్తూ టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ జాబితా వి
తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో మూడు పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టును శాశ్వత ప్రాతిపదికన, రెండు విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్టు
రాష్ట్రంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించినట్టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు ఉండగా, దానిని 20 వరకు పొడిగించారు.
తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నూతన అధ్యక్షుడిగా మెహిదీపట్నం సరోజినీదేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం ఎన్నికయ్యారు. మెడికల్ కౌన్సిల్ను శనివారం ఏర్పాటు చేసింది.