తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించను�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 22న అమరజ్యోతి ఆవిష్కరణతోపాటు అమరవీరుల సంస్మరణ ర్యాలీ ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మంచినీళ్ల పండుగను నిర్వహించనున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మిషన్ భగీరథ విజయోత్సవ సభ ను నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా మంత్రులు �
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాలు సంబురంగా సాగాయి. సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ప్రగతి నివేదికను చదివారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మే�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం కనుల పండువగా సాగింది. ఆయాచోట్ల మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొని కా�
తెలుగు పాటను, తెలంగాణ కీర్తిప్రతిష్ఠలను విశ్వ వేదిక మీద సగర్వంగా నిలబెట్టారు చంద్రబోస్. భారతదేశం తరఫున ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి గేయ రచయితగా చరిత్ర సృష్టించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాకే
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ‘ఊరూరా చెరువుల పండుగ’ నిర్వహించారు. ప్రతి గ్రామంలో బోనాలు, బతుకమ్మ, సహపంక్తి భోజనాల కార్యక్రమాలు కొనసాగాయి.
తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 40 ఏండ్ల రాజకీయం అనుభవం ఉందని, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేయలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ఆరంభమయ్యాయి. గత తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని ఆవిష్కరిస్తూ ప్రభుత్వం ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా పలువు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమంసహా ప్రతిరంగంలో సాధించిన అద్భుత వి