వరద ముప్పు తగ్గుముఖం పట్టిన తర్వాత కామారెడ్డి పట్టణంలోని కొంత భాగం శిథిల ప్రాంతంగా కనిపించింది. ఎక్కడిక్కడ కొట్టుకుపోయిన వాహనాలు, వేర్లతో కొట్టుకు వచ్చిన భారీ వృక్షాలు, తెగిన రహదారులు, రాళ్లు తేలిన అంతర
రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వచ్చే ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర�
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రూ.10,032 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉన్నదని చెప్పారు.
Nandamuri Balakrishna | భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ( Ap Floods) వరద ముంపునకు గురయ్యారని తెలిసిందే. తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడతోపాటు పలు జిల్లాల్లో వరద ముంపుతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయం కో�
Mythri Movie Makers | తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ సినీ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ముందుకొచ్చింది. వరద బాధితుల కోసం తమ వంతు సాయంగా రూ.50 లక్షల�
Telugu Film Chamber | భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ( Ap Floods)వరద ముంపుతో సతమతమవుతున్నాయని తెలిసిందే. తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడతోపాటు పలు జిల్లాల్లో వరద ముంపుతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. సహాయం �
Prabhas - Allu arjun | తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలవల్ల 3,039 మందిని రక్షించగలిగామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించా�
మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలతో రాజులకొత్తపల్లి చెరువు తెగి నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. ఇలా వరద సృష్టించిన బీభత్సంతో గ్రామంలో ప్రతి ఇంట్లోకి నడుము లోతు నీళ్లు చ
భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 13 మంది మృతి చెందారు. మరో 10 మంది గల్లంతయ్యారు. వందల సంఖ్య లో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు నూనావత్
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మంజీర పరవళ్లు తొక్కుతున్నది. భారీ వర్షాలతో రెండు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో కురిసిన వానలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పో�
గుజరాత్లో వరదలు వస్తే సహాయం చేసిన ప్రధాని మోదీకి భద్రాచలం వరదలు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. రాష్ర్టానికి నిధులు తీసుకొనిరాలేని కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఉపయోగమ
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోకుండా ఒక యజమాని దానిని తాళ్లతో కట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ�