తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీ ఈఆర్సీ) చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జున బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఎర్రగడ్డ కళ్యాణ్నగర్లోని ఈఆర్సీ కార్యాలయంలో ప్రభు త్వ ప్రధానకార్యదర్శి శాంత
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీని గురువారం తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్�
తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుండటంపై కర్ణాటకకు కన్ను కుట్టిందా? కళకళలాడుతున్న మన కరెంటును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదా? రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాను 5 గంటలకు కుదించి, కర్ణాటకకు తరలించాలని చూస్తున్నదా
కాంగ్రెస్కు అధికారం ఇస్తే, ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక గతే మనకు పడుతుందని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే ఆ
తెలంగాణకు సంబంధించినంతవరకు 2014 ఓ కటాఫ్ మార్కు. ఆ ఏడాదికి ముందు విద్యుత్తు రంగంలో చీకటి రాజ్యమేలుతుండేది. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తె�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రం ఏర్పాటైతే చీకటి మయమవుతుందని అక్కసు వెల్లగక్కిన సమైక్య పాలకుల మాటలకు దీటుగా నేడు నిరంతర విద్యుత్తు సరఫరాతో వ�