TG Budget | కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ నిధుల్లో భారీగా కోత విధించింది. గత ఏడాది కంటే దాదాపు రూ.2,491 కోట్లను తగ్గించింది. అయినప్పటికీ జనాభా దామాషా ప్రకారం నిధులను ఎక్కువ కేటాయించామంటూ అంకెల గారడీకి తె�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర పథకాలకు స
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగం పెంచింది. మొదటి దశలో హిమాయత్సాగర్, గండిపేట నుంచి బాపూఘాట్ దాకా 21 కిలోమీటర్లు పనులు చేసేందుకు చకచకా అడుగులు వేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ అంకెల గారడీ తప్పా నడిగడ్డ రైతులు, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు విమర్శించారు. తెలంగాణ ప�
ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో అత్తెసరు నిధులనే కేటాయించింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టుకే నిధులను విదల్
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో క్రీడలకు తగిన ప్రాధాన్యం దక్కింది. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయిస్తున్నట్ల
TS Budget | తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం విలువ రూ.3,24,234 కోట్లుగా ఆయన వెల్లడించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 క
TS Budget | రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల ముందుకు బడ్జెట్ను తీసుకువచ్చింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అంతకుముందు అసెంబ్లీ �
TS Budget | రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను ఉభయసభల ముందుకు బడ్జెట్ను తీసుకురానుంది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఉత్తమ్కుమార్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. కాసే�
Telangana Budget | తెలంగాణ రాష్ట్ర 2026-27 ఆర్థిక బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. మొత్తం రూ.3.29 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు ఆర్థికశాఖ అ�
Telangana Budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన ఘట్టానికి ముహర్తం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది అయితే, కనీసం మీ చేతుల్లో ఉన్నదైనా అమలుచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరా�
Assembly Budget Session | ఆరు గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. అయితే, సాధ్యమైనం