కాంగ్రెస్ సర్కారుపై బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం ఎప్పుడు వస్తుం దా? అప్పులు ఎప్పుడు తెద్దామా? అని ఎదురుచూస్తున్నదని మండిపడ్డారు. ఆర్బీఐ వద్ద అప్పుల చేస్తూ రాష్�
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే పంటలు ఎండిపోవడానికి కారణమని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. పంటలు ఎండిపోతున్న విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు అతడి దిష్టిబొమ్మను నస్రుల్లాబాద్లో బుధవారం దహనం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉభయ సభల్లో ప్రభుత్వం రూ.3,04,965కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక�
కాంగ్రెస్ సర్కార్పై వరిపైరు తిరుగుబా టు జెండా అయింది. ఎండిన పంట అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తి నినదించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఉద్యమ దృశ్యాలు ఆవిష్కృతమయ్
KTR | ఎండిన వరి పంటతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అంటూ నినాదాలు చ�
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ వైపు ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిధుల వరద, ప్రాజెక్టుల మంజూరుపై ఆశలు పెట్టుకున్నారు. గత బడ్జెట్లో నిరాశ మిగల్చగా, ఈ నెల 19న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార అస�
BJP MLAs | నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పును బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టుకోవాలి అని అధికార కాంగ్రెస్ పక్షానికి సూచించారు
యూట్యూబర్స్ క్రిమినల్సా? యూట్యూ బ్, సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించేవాళ్లంతా నేరస్థులా? అవుననేలా సీఎం రేవంత్రెడ్డి శనివారం అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అభిప్రాయం ఇప్పుడ�
ప్రజాక్షేత్రంలో ఉన్నవారిపై రాజకీయ విమర్శలు సబ బే.. అవసరమైతే విధానాలను ఎండగట్టడ మూ సమంజసమే. కానీ, వ్యక్తిగత దూషణ లు.. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులను సైతం ఈ రొంపిలోకి లాగి ఇష్టానుసారంగా నీచ ప్రచారానికి దిగడం ద�