ఎన్నికల్లో హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానేనని, ఈ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. అధినేత కేసీఆర్ తెచ్చిన మ్యా నిఫ�
నిర్మల్ జిల్లాలో నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ అన్నారు.
పటాన్చెరు నియోజకవర్గం నుంచి గూడెం మహిపాల్రెడ్డిని మూడోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు యువకులు నినదించారు. మహిపాల్రెడ్డి విజయానికి పని చేస్తామని ప్రతిజ్ఞ చ�
‘రాష్ర్టాభివృద్ధి కోసం నిరంతరం తపించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల కండ్లు మండుతున్నయి.
వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని రాష్ట్ర అట వీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి అన్నారు. పొన్కల్ను నూతన మండలంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ మండల పరిధిలో వచ్�
ఎన్నికల వేళ అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటు వేయాలని ఆమనగల్లు మండల, మున్సిపాలిటీ ప్రజలకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సూచించారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వా�
సమష్టిగా పనిచేసి నాగార్జున సాగర్లో మరోసారి గులాబీ జెండా ఎగుర వేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ధూంధాంలతో ప్రచారాన్ని జోరుగా చేపడుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మేజర్ గ్రామాల్లో ధూంధాం లను నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వ
రానున్న అసెంబ్లీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
అర్బన్లో అన్ని అర్హతలున్న నాయకుడు బిగాల గణేశ్గుప్తా అని నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారంటే విజయం ఖాయమని తెలుస్తున్నదని, ఇక మెజారిటీ కోసమే మన�
ఎన్నికలు వస్తున్నాయని మీ వద్దకు వచ్చి ఏదేదో మాట్లాడే ప్రతిపక్షాల మాటలతో ఆగం కావద్దు. వాళ్లు నోటికి ఏదొస్తే అది చెబుతరు. సాధ్యంకాని హామీలు ఇస్తరు. వాళ్లతో అయ్యేది లేదు. పోయేది లేదు. ఒకసారి ఆలోచించండి.
నియోకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె గోవిందరావుపేట, తాడ్వాయి మండలకేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సమావేశం, ములుగు మండలంలో�
Minister Gangula | రాహుల్ గాంధీ బస్సుయాత్రలో ఆయన అన్ని అసత్యాలే మాట్లాడారు. ఎవరో స్క్రిప్టు రాసిస్తే చదువుతున్నారే తప్పా అందులో ఏది వాస్తవం ఏది వాస్తం కాదో గమనించడం లేదు. కాళేశ్వరం పథకంలో లక్ష కోట్ల అవినీతి జరిగిం
Minister Mahender Reddy | కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పెద్ద బోగస్ అని సమాచార, భూగర్భ గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి(Minister Mahender Reddy )పేర్కొన్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారని, అలాంటి కుమ్�
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli)కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ స్వచ్ఛందంగా ముందుకొ�