Karimnagar | ‘మీరొచ్చింది చాలు.. పరామర్శకు రమ్మని మేము ఎవరినీ పిలవలేదు.. కోరలేదు.. మీరు వచ్చి పరామర్శించారు.. ఇక చాలు.. మా కొడుకు ఏ గ్రూప్ పరీక్షలకూ ప్రిపేర్ కావడం లేదు.. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల చనిపోలేదు.. మాకు అండ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు కేసులో 45 రోజులపాటు రిమాండ్లో ఉన్న నిందితులు నందకుమార్, రామచంద్రభారతి గురువారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిమిషాల వ్యవధిలోనే బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో న
రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస�
భారత్లో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భాసిల్లుతున్న తెలంగాణ.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ రంగంలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. అడ్వాన్స్డ్ హైటెక్
తెలంగాణలో డాటా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీ ఎంటర్ప్రైజెస్ (ఎయిర్టెల్) సంస్థకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా మంగళవారం తెలంగాణ పెవి
కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు రూ.930 కోట్లతో నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 8 మధ్యాహ్నం
ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా నిరుద్యోగులంతా కొలువుల కోసం కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్
పోషణ అభియాన్ అమలు2021లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక కావడం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళలు, పిల్లల పోషణ విషయంలో సీఎం కేసీఆర
ఆయన కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజ కంపెనీల సీఈఓలతో సంభాషించేటప్పుడు ఫ్యాబ్ల గురించి అనర్ఘళంగా మాట్లాడతారు. సరిగ్గా గంట తర్వాత లైఫ్ సైన్సెస్ రౌండ్ టేబుల్లో పలురకాల వ్యాక్�
కేంద్రప్రభుత్వం అంతులేని వివక్ష చూపినా.. రాష్ట్ర అభివృద్ధి పరుగులకు అడ్డుపుల్లలేసి ఆపాలని ప్రయత్నిస్తున్నా.. తెలంగాణ ప్రభ ఏమాత్రం మసకబారటంలేదు. ప్రపంచ పారిశ్రామికరంగానికి సరికొత్త డెస్టినేషన్గా అవత�
తెలంగాణ ప్రభుత్వం ధార్మిక సంస్థలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ సమీపంలోని కోడూరులో హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్�
అప్పట్లో నా గురించి, నా ‘అత్యుత్సాహం’ గురించి చాలా మంది వ్యాఖ్యానాలు చేశారు. మీడియాలో రాశారు. అప్పటి అధికార పార్టీ వర్గాలు విమర్శించాయి. నా సహచరులు కూడా నవ్వారు. ఉద్యోగం పోవచ్చని కొందరు హెచ్చరికలు కూడా చే
రామంతాపూర్, నవంబర్ 12: కబ్జాకు గురైన శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని కోరతూ రామంతాపూర్ కాటికాపరుల సంఘం ప్రతినిధులు వల్ల బాబురావు, వల్ల సత్యనారాయణ ఉప్పల్ తహసీల్దార్ గౌతంకుమార్కు శుక్రవారం వినతి పత్