దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రజల దృష్టి మరల్చేందుకే లౌడ్స్పీకర్లు, బుల్డోజర్ల అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ దుయ్యబట్టారు.
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించే వారంతా మహా పాపులని అభివర్ణించారు. వారిని భారతీయులుగా తాను భావించనని బుధవారం అన్నారు. మహాత్మ గాంధీ కూడా మద
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బిహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ తోసిపుచ్చారు. మార్చి 10న అఖిలేష్ యాదవ్ విజయోత్సవ లడ్డూను రుచి చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.
పాట్నా: బీజేపీతో చేతులు కలిపి ఉంటే లాలూజీని రాజా హరిశ్చంద్ర అనేవారని ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. పశు దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో రాంచీ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వ�
ఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్ పదవి నుంచి తాను దిగిపోతున్నట్లు, కుమారుడు తేజస్వి పార్టీ అధ్యక్షుడు అవుతారంటూ వస�
జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర అవసరం మీ పరిపాలన అనుభవం దేశానికి కావాలి సీఎం కేసీఆర్ను కోరిన లాలూ, తనయుడు తేజస్వి కేంద్రంలో మోదీ ప్రభుత్వానిది విచ్ఛిన్నకర పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ వ్యతిరేక బీ�
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ వివాహం ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో గురువారం జరిగింది. దే�
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కీలక నేత, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ పెండ్లి చేసుకోబోతున్నారు. గురువారం ఢిల్లీలో నిశ్చితార్థం జరుగనున్నది. అయితే పెండ్లి కూతురు ఎవరు? ఎక్కడ ఉంట
Tejashwi Yadav | బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్యాదవ్ చిన్న కొడుకు, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత తేజస్వీయాదవ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. గురువారం
పాట్నా: రానున్న ఉప ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించిన తర్వాతే బీహార్ ప్రజలు నిజమైన విజయదశమిని జరుపుకుంటారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ-జేడీయూ ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగం, నేరం,
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోపాటు మరి కొందరు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. కులం ప్రతిపాదికన జనాభా గణన నిర్వాహించాలని కోరుతూ
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కేంద్రంలో, బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కులాల ఆధారంగా జనాభా గణనపై ప్రధాని
పాట్నా: బీహార్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు మూడు నెలల్లో పడిపోతుందని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అన్నారు. తన నియోజకవర్గమైన రాఘోపూర్లో పర్యటన సందర్భంగా ఆయన ఈ