ఇప్పుడు ఎన్డీయే అనేది అసలు లేదని తేజస్వీ యాదవ్ విమర్శించారు. జేడీ(యూ), అకాలీదళ్, శివసేన వంటి మిత్ర పక్షాలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని వీడాయని అన్నారు.
ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన వల్ల అన్ని వర్గాలు రోడ్డున పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.80కి దిగజారింది. బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల దేశం వర్గాలుగా విడిపోయే పరిస్థిత
ఈ స్కామ్కు సంబంధించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆయన తల్లి, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి 2018లో బెయిల్ పొందారు. అయితే తేజస్వి బెయిల్ రద్దు చేయాలని కోర్టును సీబీఐ శనివారం కోరింది.
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ పాట్నా వైద్య కాలేజీ ఆసుపత్రిని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రి తేజస్వి యాదవ్ మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ నిద్ర �
పట్నా: ఓట్ల కోసం కుల, మతాల మధ్య చిచ్చు రేపుతూ కుల్లు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా దేశవ్యాప్తంగా బీజేపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కుల, మ�
బీహార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్కు రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శుభాకాంక్షలు చెప్పారు.
ఎవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు. చాలా మంది ఎంతో ప్రేమతో కొన్ని రంగాల్లో ప్రవేశిస్తారు. కానీ ఏమీ చెయ్యలేక మరో రంగంలో అడుగు వేసి, ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతారు. తాజాగా బిహార్ ఉపమ
పాట్నా: బీహార్కు చెందిన ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ వినూత్నంగా వ్యాయామం చేశారు. ఒక జీప్ను ముందుకు వెనక్కి లాగారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను తేజస్వి కార్యాలయం సోమవారం ట్వ�
పాట్నా: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. భారీ షాట్లు కొడుతూ ఇంట్లో వాళ్లను అలరించేశాడు. ప్లాస్టిక్ చైర్ను వికెట్గా పెట్టేసి.. ఇంట్లో పనిచేసే డ్రైవర్లు, వంటగా
కేంద్రంలోని మోదీ సర్కార్పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతున్నదని శనివారం మండిపడ్డారు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ�
పాట్నా: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా రాణించింది. బీజేపీ కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆ రాష్ట్ర రాజకీయాలను మ�