పాట్నా: బీజేపీతో చేతులు కలిపి ఉంటే లాలూజీని రాజా హరిశ్చంద్ర అనేవారని ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. పశు దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో రాంచీ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వ�
ఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్ పదవి నుంచి తాను దిగిపోతున్నట్లు, కుమారుడు తేజస్వి పార్టీ అధ్యక్షుడు అవుతారంటూ వస�
జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర అవసరం మీ పరిపాలన అనుభవం దేశానికి కావాలి సీఎం కేసీఆర్ను కోరిన లాలూ, తనయుడు తేజస్వి కేంద్రంలో మోదీ ప్రభుత్వానిది విచ్ఛిన్నకర పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ వ్యతిరేక బీ�
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ వివాహం ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో గురువారం జరిగింది. దే�
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కీలక నేత, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ పెండ్లి చేసుకోబోతున్నారు. గురువారం ఢిల్లీలో నిశ్చితార్థం జరుగనున్నది. అయితే పెండ్లి కూతురు ఎవరు? ఎక్కడ ఉంట
Tejashwi Yadav | బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్యాదవ్ చిన్న కొడుకు, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత తేజస్వీయాదవ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. గురువారం
పాట్నా: రానున్న ఉప ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించిన తర్వాతే బీహార్ ప్రజలు నిజమైన విజయదశమిని జరుపుకుంటారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ-జేడీయూ ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగం, నేరం,
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోపాటు మరి కొందరు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. కులం ప్రతిపాదికన జనాభా గణన నిర్వాహించాలని కోరుతూ
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కేంద్రంలో, బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కులాల ఆధారంగా జనాభా గణనపై ప్రధాని
పాట్నా: బీహార్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు మూడు నెలల్లో పడిపోతుందని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అన్నారు. తన నియోజకవర్గమైన రాఘోపూర్లో పర్యటన సందర్భంగా ఆయన ఈ
ప్రతిపక్ష నేత| బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్గా మార్చారు. అందులో రోగుల చికిత్సక
పాట్నా: బీహార్కు చెందిన ఆర్జేడీ నేతలు తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్తో సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలపై బుధవారం కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన అల్లర్ల నేపథ్యం�
పట్నా: బీహార్లో మంత్రి రామ్ సూరత్ రాయ్ సొదరుడికి సంబంధించిన పాఠశాలలో ఇటీవల భారీగా అక్రమ మద్యం పట్టుబడిన ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బీహార్ అసెంబ్లీలో సైతం ఇవాళ ఇ�